Headlines

Latest posts

సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించండి..వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు,ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వై రుద్ర గౌడ్ గారు, వార్డ్ కౌన్సిలర్ రాజారత్నం, పార్టీ శ్రేణులతో కలిసిఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు….

Latest posts

All
automobile
mobiles
headphones
tech

యాడికితెలుగుదేశం సీనియర్ నాయకులు చావ్వ గోపాల్ రెడ్డి, మండల కన్వీన రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో యాడికి హై స్కూల్ గ్రౌండ్ లో ఉన్న శివాలయంలో ప్రత్యేకపూజలు చేసి ఎన్నికల ప్రచారం…

న్యూస్.9) యాడికితెలుగుదేశం సీనియర్ నాయకులు చావ్వ గోపాల్ రెడ్డి, మండల కన్వీన రుద్రమ…

సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించండి..వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు,ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వై రుద్ర గౌడ్ గారు, వార్డ్ కౌన్సిలర్ రాజారత్నం, పార్టీ శ్రేణులతో కలిసిఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు….

న్యూస్ నైన్ టీవీ YGR సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించండి 16.04.2024 తేదీన…

చాకలి రామలింగప్ప పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన వైసీపీ నేత. రమాకాంత్ రెడ్డి..

చాకలి రామలింగప్ప పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన వైసీపీ నేత. రమాకాంత్ రెడ్డి  …

యాడికి మండలంలోని ఓబులాపురం.కత్తిమాన్ పల్లి గ్రామం లో పర్యటించి ప్రజల యోగ క్షేమాలను, వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించిన కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి..

న్యూస్.9).యాడికి మండలంలోని ఓబులాపురం.కత్తిమాన్ పల్లి గ్రామం లో పర్యటించి ప్రజల యోగ క్షేమాలను,…

VIDEOS

AP

యాడికితెలుగుదేశం సీనియర్ నాయకులు చావ్వ గోపాల్ రెడ్డి, మండల కన్వీన రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో యాడికి హై స్కూల్ గ్రౌండ్ లో ఉన్న శివాలయంలో ప్రత్యేకపూజలు చేసి ఎన్నికల ప్రచారం… 01
02
సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించండి..వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు,ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వై రుద్ర గౌడ్ గారు, వార్డ్ కౌన్సిలర్ రాజారత్నం, పార్టీ శ్రేణులతో కలిసిఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు….
03
అధికారుల నిర్లక్ష్యం తొ ఉపాధికూలిలకు దక్కనిప్రతిఫలం…
04
చాకలి రామలింగప్ప పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన వైసీపీ నేత. రమాకాంత్ రెడ్డి..
05
యాడికి మండలంలోని.విద్యావంతుడిని ఎన్నుకోండి..

CINEMA

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ 01
02
యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌
03
మహేశ్ బాబు‌తో కలిసి నటించనున్న రాజమౌళి..?
04
సలార్ సినిమా టికెట్ ధర పెంపు..
05
ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

యాడికితెలుగుదేశం సీనియర్ నాయకులు చావ్వ గోపాల్ రెడ్డి, మండల కన్వీన రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో యాడికి హై స్కూల్ గ్రౌండ్ లో ఉన్న శివాలయంలో ప్రత్యేకపూజలు చేసి ఎన్నికల ప్రచారం…

న్యూస్.9) యాడికితెలుగుదేశం సీనియర్ నాయకులు చావ్వ గోపాల్ రెడ్డి, మండల కన్వీన రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో యాడికి హై స్కూల్ గ్రౌండ్ లో ఉన్న శివాలయంలో ప్రత్యేకపూజలు చేసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమంలో జనసేన మండల కన్వీనర్ సునీల్, తాడిపత్రి బిజెపి కోకన్వీనర్ పొట్టే గంగాధర్, బిజెపి మండల కన్వీనర్ చౌడయ్య, మండలబీసీ సెల్ అధ్యక్షుడు తిరంపురం నీలకంఠ, టిడిపి టౌన్ ప్రెసిడెంట్ వెలిగండ్ల ఆదినారాయణ, తెలుగు యువత పామిశెట్టి గోపి,…

Read More

సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించండి..వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు,ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వై రుద్ర గౌడ్ గారు, వార్డ్ కౌన్సిలర్ రాజారత్నం, పార్టీ శ్రేణులతో కలిసిఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు….

న్యూస్ నైన్ టీవీ YGR సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించండి 16.04.2024 తేదీన పట్టణం లో 9 వ వార్డ్ చిన్న కమేల నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు,ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వై రుద్ర గౌడ్ గారు, వార్డ్ కౌన్సిలర్ రాజారత్నం, పార్టీ శ్రేణులతో కలిసిఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ మేలు చేసిన ప్రభుత్వాన్ని మరోసారి…

Read More

అధికారుల నిర్లక్ష్యం తొ ఉపాధికూలిలకు దక్కనిప్రతిఫలం…

అధికారుల నిర్లక్ష్యం తొ ఉపాధికూలిలకు దక్కనిప్రతిఫలలం     బూర్గంపాడు మండలం రెడ్డి పాలెం పంచాయతీ లో మస్టర్ల మా….యాజాలం..!*   30 రూపాయల మస్టర్ పడడంతో అవకైనా కూలీ లు…. అధికారులను నిలదీసిన కూలీలు…   మండుటెండలో అల్లాడిపోతున్న ఉపాధి కూలీలు….   కష్టానికి ప్రతిఫలం దక్కట్లేదని ఆవేదన..,   అధికారులు తమను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్న కూలీలు పనిలోకి రాకపోతే జాబ్ కార్డు పోతుందని ప్రచారం..,.   రోజుకు 300 మస్టర్ కు 30…

Read More

చాకలి రామలింగప్ప పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన వైసీపీ నేత. రమాకాంత్ రెడ్డి..

చాకలి రామలింగప్ప పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన వైసీపీ నేత. రమాకాంత్ రెడ్డి   సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కేంద్రంలో నిసోమందేపల్లి మేజర్ పంచాయతీలోని పాత ఊరు నందు ప్రమాదవశాత్తు, చెరువులో పడి మృతి చెందిన చాకలి రామలింగప్ప, ఈ విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండండి మీకు అండగా ఉంటామని చెప్పిన, వైసీపీ నేత రమాకాంత్ రెడ్డి గారు, సర్పంచ్ గంగాదేవి నరసింహామూర్తి…

Read More

యాడికి మండలంలోని.విద్యావంతుడిని ఎన్నుకోండి..

న్యూస్.9) యాడికి దైవాలమడుగు గ్రామంలో సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ గతంలో జెసి హాయంలోనే అభివృద్ధి జరిగిందని ఈ ప్రభుత్వంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని సంక్షేమం అభివృద్ధి రెండు తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని గ్రామంలో ఇంటింటికీ సూపర్ సిక్స్ పథకాల గురించి తెలియజేస్తూ క్లస్టర్ ఇంచార్జ్ మరియు జిల్లా తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షులు రవికుమార్ రెడ్డి అన్నారు ఈ గ్రామంలో గ్రామంలో త్రాగునీటి కోసం తెలుగుదేశం నాయకుల పోరాటంతోనే వచ్చాయని అది గుర్తించాలని జెసి…

Read More

యాడికి మండలంలోని ఓబులాపురం.కత్తిమాన్ పల్లి గ్రామం లో పర్యటించి ప్రజల యోగ క్షేమాలను, వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించిన కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి..

న్యూస్.9).యాడికి మండలంలోని ఓబులాపురం.కత్తిమాన్ పల్లి గ్రామం లో పర్యటించి ప్రజల యోగ క్షేమాలను, వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించిన కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో యాడికి మండలం వైసిపి సీనియర్ నాయకులు బాల రమేష్ బాబు మాజీ జెడ్పిటిసి వెన్నపూస వెంకటరామిరెడ్డి నగరూరు బ్రహ్మానంద రెడ్డి చందన.శివ. కార్యకర్తలు పిన్నేపల్లె కొండారెడ్డి . రవి శంకర్.సుబ్బారెడ్డి భాస్కర్ రెడ్డి. డేరంగుల…

Read More

యాడికి లో 7వవార్డు నారాయణ స్వామి కాలనీ లో సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించిన తెలుగు యువత విభాగం..

న్యూస్..9)   తాడిపత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి జేసి అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు, స్థానిక యాడికి పట్టణంలోని 7వ వార్డు నారాయణ స్వామి కాలనీ లో సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేసిన తెలుగు యువత విభాగం. టిడిపి తాడిపత్రి నియోజకవర్గ ఉప అధ్యక్షుడు తాండ్ర విక్రమ్ ఆధ్వర్యంలో 7వ వార్డ్ లో ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డి గారి సైకిల్ గుర్తుకు ఓటేసి ,వేయించి, గెలిపించి…

Read More

యాడికిలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించిన తెలుగు యువత..

న్యూస్.9) యాడికిలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించిన తెలుగు యువత యాడికి 15 తాడిపత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి జేసి అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు, స్థానిక యాడికి పట్టణంలోని 15 వార్డులో సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేసిన తెలుగు యువత విభాగం. టిడిపి పట్టణ అధ్యక్షులు వెలిగండ్ల ఆదినారాయణ, బీసీ సెల్ అధ్యక్షుడు తిరంపురం నీలకంఠ ఆధ్వర్యంలో 15 వార్డ్ లో ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో…

Read More

యాడికి మండలంలోనిఘనంగా పెద్దమ్మ తల్లి ఉత్సవ విగ్రహ ప్రాణప్రతిష్ట..– ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే..

న్యూస్.9) యాడికి మండల పరిధిలోని పిన్నేపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఉత్సవ విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండి పెద్దమ్మ తల్లి అమ్మవారికి పురోహితులు అభిషేకాలు, కుంకుమార్చనలు, నవగ్రహ పూజ, ప్రాణ ప్రతిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిష్ట అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ ప్రతిష్ట పూజా కార్యక్రమాలకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైసీపీ సీనియర్ నాయకులు బాల రమేష్ బాబు మాజీ జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి…

Read More

బాబును నమ్మి మోసపోవద్దు..28 వ వార్డ్ వెంకటాపురం శివాలయం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు, రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై.రుద్ర గౌడ్ గారు వార్డు కౌన్సిలర్ బజారి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు..

న్యూస్ నైన్ టీవీ పులికొండ బాబును నమ్మి మోసపోవద్దు 14.04.2024 తేదీన సాయంత్రం 28 వ వార్డ్ వెంకటాపురం శివాలయం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు, రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై.రుద్ర గౌడ్ గారు వార్డు కౌన్సిలర్ బజారి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఎన్నికలు దగ్గర పడటంతో టీడీపీ అధినేత చంద్రబాబు,ఆపార్టీ నేతలు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తారని, వాటిని నమ్మి…

Read More