రైతులని విస్మరించిన ప్రభుత్వాన్ని పడగొడదాం —జి రవికుమార్ రెడ్డి…
న్యూస్.9) యాడికి సూపర్ సిక్స్ పథకాలని ప్రజలకి వివరిస్తూ రైతులని పట్టించుకోలేదని డ్రిప్పు పరికరాలు ఇవ్వలేదని, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని,క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదని, గిట్టుబాటు ధర ఇవ్వకపోగా,ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశాడని కాలువలకి నీళ్లు ఇవ్వలేదని రైతులని నట్టేట ముంచేసాడని హార్టికల్చర్ నుంచి రావాల్సిన సబ్సిడీలు దారి మళ్ళించాడని జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు రవికుమార్ రెడ్డి అన్నారు ప్రజలు ఇవన్నీ ఆలోచించి ఓటు వేయాలని ప్రతి రైతుకి 20వేల రూపాయలు మా ప్రభుత్వం…