Headlines

Editor

రైతులని విస్మరించిన ప్రభుత్వాన్ని పడగొడదాం —జి రవికుమార్ రెడ్డి…

న్యూస్.9) యాడికి సూపర్ సిక్స్ పథకాలని ప్రజలకి వివరిస్తూ రైతులని పట్టించుకోలేదని డ్రిప్పు పరికరాలు ఇవ్వలేదని, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని,క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదని, గిట్టుబాటు ధర ఇవ్వకపోగా,ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశాడని కాలువలకి నీళ్లు ఇవ్వలేదని రైతులని నట్టేట ముంచేసాడని హార్టికల్చర్ నుంచి రావాల్సిన సబ్సిడీలు దారి మళ్ళించాడని జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు రవికుమార్ రెడ్డి అన్నారు ప్రజలు ఇవన్నీ ఆలోచించి ఓటు వేయాలని ప్రతి రైతుకి 20వేల రూపాయలు మా ప్రభుత్వం…

Read More

నాగినేని ప్రోలు (రెడ్డిపాలెం) గ్రామంలో శ్రీరామనవమి వేడుకలలో ZPTC శ్రీలత గారు..

బూర్గంపాడు 17, న్యూస్ 9 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో  శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా వైభవో పేతకంగా నిర్వహించిన కార్యక్రమంలో బూర్గంపాడు మండల జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, తొలిత ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బూర్గంపాడు మండల ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటూ కోరుకున్నట్లు ఆమె…

Read More

అగాపే ఆశ్రమంలో అన్నదానం. యాడికి మండలంలో, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే వృద్ధాశ్రమంలో బుధవారం రోజున కైలాస్ తమ్ముడు ఉమామహేశ్వర్ రెడ్డి, ఆయన కుమారుడు తేజ్ దీప్ రెడ్డి వివాహ శుభ సందర్భంగా మంచి విందు ఆశ్రమానికి ఏర్పాటు చేశారు.

న్యూస్.9) యాడికి.అగాపే ఆశ్రమంలో అన్నదానం. యాడికి మండలంలో, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే వృద్ధాశ్రమంలో బుధవారం రోజున కైలాస్ తమ్ముడు ఉమామహేశ్వర్ రెడ్డి, ఆయన కుమారుడు తేజ్ దీప్ రెడ్డి వివాహ శుభ సందర్భంగా మంచి విందు ఆశ్రమానికి ఏర్పాటు చేశారు.వారితో పాటు ప్రెస్ శీనా మరికొద్ది మంది స్నేహితులు పాల్గొన్నారు .ఆశ్రమ ఫౌండర్ బత్తుల ప్రసాద్ ఆశ్రమంలోని వారంతా వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Read More

గోనెగండ్ల మండలం చిన్న నెలటూరు గ్రామం లో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు, బుట్టా శివ నీలకంఠ గారు..

న్యూస్ నైన్ టీవీ YGR       17.04.2024 తేదీన గోనెగండ్ల మండలం చిన్న నెలటూరు గ్రామం లో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు, బుట్టా శివ నీలకంఠ గారు.   ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండల యువ నాయకులు బందే నవాజ్, గ్రామ వైఎస్ఆర్ సీపీ నాయకులు వీరేష్, అమరేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Read More

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మతి బుట్టా రేణుక గారు నామినేషన్ వేస్తున్నారు..

న్యూస్ నైన్ టివి YGR నమస్కారం 18.04.2024 తేదీన ఉదయం 9:30 గంటలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మతి బుట్టా రేణుక గారు నామినేషన్ వేస్తున్నారు.   కావున చైర్మన్,వైస్ చైర్మన్లు,పట్టణ అధ్యక్షుల్లు, మండల అధ్యక్షుల్లు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, మున్సిపల్, మండల కోఆప్షన్ మెంబర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు,ఎంపిటిసిలు,మాజీ సర్పంచ్లు,మాజీ ఎంపిటిసిలు,మాజీ కౌన్సిలర్లు,వార్డ్ ఇన్చార్జిలు,వార్డ్ మెంబర్లు, జే.సి.ఎస్ కన్వీనర్లు,వార్డ్, గ్రామ సచివాలయం కన్వీనర్లు, వార్డ్,గ్రామ బూత్ కన్వీనర్లు,వార్డ్, గ్రామ గృహ సారుదులు,నాయకులు,…

Read More

యాడికిమండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో , బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించిన తెలుగు యువత..

న్యూస్.9) తాడిపత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి జేసి అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు, స్థానిక యాడికి పట్టణంలోని రజక వీధి వార్డులో సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేసిన తెలుగు యువత విభాగం. టిడిపి పట్టణ అధ్యక్షులు వెలిగండ్ల ఆదినారాయణ, బీసీ సెల్ అధ్యక్షుడు తిరంపురం నీలకంఠ ఆధ్వర్యంలో రజక వీధి, ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డి గారి సైకిల్ గుర్తుకు ఓటేసి ,వేయించి, గెలిపించి యాడికి మండల…

Read More

కల్వర్టులో పడి వ్యక్తి మృతి..కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..

  బూర్గంపాడు 16 న్యూస్9   బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ గాంధీ నగర్ లో నూతనంగా డ్రైనేజీ నిర్మాణం పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు మధ్యలో నిర్మిస్తున్న డ్రైనేజీలో కొంగా భాస్కర్ (53) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మరణించిన సంఘటన నెలకొంది. డ్రైనేజీ నిర్మాణం మొదలై నెల రోజులు కావస్తున్న రహదారి మధ్య భాగంలో త్రవ్వి కల్వర్టును కట్టి నడవడానికి వీలు లేకుండా, సరైనటువంటి జాగ్రత్తలు పాటించకుండా డ్రైనేజీ నిర్మాణం చేపట్టి పట్టించుకోకపోవడం వలన…

Read More

ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్సీ కాలని నందుగల క్రాంతి నగర్ సచివాలయం నుంచి 20 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాజీనామా పత్రాన్ని ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గారికి అందించడం జరిగింది…

న్యూస్ నైన్ టీవీ YGR     ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్సీ కాలని నందుగల క్రాంతి నగర్ సచివాలయం నుంచి 20 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాజీనామా పత్రాన్ని ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గారికి అందించడం జరిగింది.మా మద్దతు జగనన్నకు అందిస్తామని 20 మంది వాలంటీర్లు తీర్మానం చేసుకున్నాము.

Read More

వైసీపీలో చేరిన నజీర్ అహ్మద్ సాహెబ్ వారి శిశు బృందం..

న్యూస్ నైన్ YGR     వైసీపీలో చేరిన నజీర్ అహ్మద్ సాహెబ్ వారి శిశు బృందం   16.04.2024 తేదీన ఎమ్మిగనూరు పార్టి కార్యాలయంలో మునిసిపల్ వైస్ చైర్మన్, పట్టణ అధ్యక్షులు -2 నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో  ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారి సమక్షంలో పార్లపల్లి నజీర్ అహమ్మద్ సాహెబ్ గారు,రఫిక్ గారు,ఒవైసి గారు,బందెనవాజ్ గారు,పౌలు గారు,రాజేష్, మరియు వారి శిష్య బృందం సుమారు 100 మంది వైసీపీ…

Read More

యాడికి మండలంకుల ప్రాతిపదికన ఓట్లు వేయకండి అభివృద్ధి చేసే వారికి ఓటు వేయండి – రవికుమార్ రెడ్డి..

న్యూస్..9) కేశవరాయుని పేట గ్రామంలో సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ ఈ గ్రామంలో రెడ్డి అనే ఫీలింగ్ పెట్టుకొని ఓట్లు వేస్తున్నారని అలా కులం మతం అనేది పోవాలని వైకాపా ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని దోపిడీలే వాళ్ళ అజెండా చేసుకున్నారని మద్యం ఇసుక లో ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టారని ప్రస్తుతం ఎమ్మెల్యే ఊరికిచ్చిన హామీని నిలబెట్టుకోలేదని అభివృద్ధి సంక్షేమం రెండు సమదృష్టితో చూసేవారికి పట్టం కట్టాలని అభివృద్ధి అజెండాగా…

Read More