Headlines

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 స్మార్ట్​ఫోన్స్​ పేరుతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లను కంపెనీ మిడ్​ రేంజ్​ కేటగిరీల్లో తీసుకొచ్చింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ55లో.. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.6 ఇంచ్​…

Read More

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో ఇప్పుడు మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎమ్‌1ను రూ. 67,990కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3500 డిస్కౌంట్‌ లభిస్తుంది. Apple 2nd gen AirPod: ఈ ఎయిర్‌పాడ్‌ల ధర రూ. 12,900కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 4,401 డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో వీటిని రూ. 8,499కే…

Read More

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచులో ఆర్సీబీ భారీ స్కోరు

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచులో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (46 బంతుల్లో 55 పరుగులు ; 5 ఫోర్లు), డుప్లెసిస్ (32 బంతుల్లో 45 పరుగులు ; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. మహీపాల్ లోమ్రర్ ( 29 బంతుల్లో 54 పరుగులు నాటౌట్…

Read More

‘మా జట్టు ని తిడితే మా ఫ్యామిలీని తిట్టినట్లే’.. ‘అయితే మీ ఫ్యామిలీని కంట్రోల్ చేసుకో’

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat kohli), మాజీ క్రికెటర్, ఐపీఎల్ లో లక్నో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ ( Goutham Gambhir)మధ్య రేగిన వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది . మొన్నటి లక్నో -ఆర్సిబీ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పనిష్మెంట్ కింద వీరిద్దరికి మ్యాచ్ ఫీజులో 100%…

Read More

బెంగళూర్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మరో విజయాన్ని తన ఖాతాలో…

బెంగళూర్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఆర్ ఆర్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.. ఆఖరి ఓవర్ లో 19 పరుగులు చేయాల్సిన ఆర్ ఆర్ ఆ ఓవర్ లో 12 చేసి విజయానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది.. మందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ 189 పరుగులు చేసింది.. ఆ తర్వాత 20ఓవర్లలో ఆర్ ఆర్ ఆరు వికెట్లు…

Read More

టీమిండియా క్రికెటర్లను కలిసిన జూ. ఎన్టీఆర్

ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చిన టీమిండియా క్రికెటర్లను ఓ హోటల్‌లో హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR Met India cricketers) కలిశాడు. వారితో కొద్దిసేపు ముచ్చటించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుస విజయాలతో 2023లో టీం ఇండియా పరిపూర్ణమైన ఆరంభాన్ని ఇచ్చింది. టీమిండియా.. వన్డే క్రికెట్‌లో 300 లేదా అంతకంటే…

Read More

ఓటమిని తప్పించుకున్న పాక్

పాకిస్థాన్ మరోసారి ఓటమి నుంచి బతికిపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన 2 టెస్టుల సిరీస్‌ను డ్రాగా ముగిసించుకుంది. శుక్రవారం నాడు న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ చివరి వరకు పోరాడి డ్రాగా ముగించింది. టీ20 తరహాలో నరాలు తెగే ఉత్కంఠ నడుమ జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఇరుజట్లు సిరీస్‌ను సమంగా పంచుకున్నారు. మొదటి టెస్టు తరహాలోనే ఆ దేశ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్.. తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆఖరు రోజు ఆటకు…

Read More

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ గెలిచి.. వన్డే సిరీస్ కోల్పోయిన్ టీమిండియా..

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ గెలిచి.. వన్డే సిరీస్ కోల్పోయిన్ టీమిండియా.. తాజాగా మరో దేశంలో పర్యటించనుంది. ఈ నెల 4 నుంచి బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు సహా రెండు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. ముందుగా ఆదివారం నాడు ప్రారంభమయ్యే తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది. అయితే టీమిండియాతో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు. బంగ్లా…

Read More

t20 సిరీస్ గెలిచిందని జోకులు

టీ 20 మ్యాచ్ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ టీం కంగారులతో టీ _20 సిరీస్ ఆడింది. అక్టోబర్ 9, 12 తేదీల్లో జరిగిన మ్యాచ్ ల్లో గెలుపొందింది. మూడో మ్యాచ్ ఫలితం తేలలేదు.. 2_0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ఆ తర్వాత అదే ఆస్ట్రేలియాలో ప్రారంభమైన టి20 మెన్స్ వరల్డ్ కప్ లో ఒక్క ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ మినహా అప్రతిహతంగా ఇంగ్లీష్ టీం విజయాలు సాధించింది. మరి ముఖ్యంగా సెమిస్ లో…

Read More

ఫుట్ బాల్ … కొదమ సింహాలు

పచ్చిక మైదానం.. చుట్టూ వేలాది మంది ప్రేక్షకులు… ఒకటే బంతి.. దానికోసం కొదమసింహాల్లా పరిగెడుతున్న తీరు… ఆట అందరూ ఆడతారు.. కానీ కొందరు మాత్రమే గోల్ కొట్టు వరకు అలుపు లేదు.. మనకు అనే తీరుగా ఆడతారు. ఈసారి ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో అసలు సిసలైన ఆటను ప్రేక్షకులకు అందించేందుకు క్రీడాకారులు సిద్ధమయ్యారు.. కానీ వారిలో మెరికల్లాంటి క్రీడాకారుల గురించి ఒకసారి తెలుసుకుందాం. కొత్త స్టార్లు పుట్టుకొచ్చారు ప్రతి ప్రపంచకప్ లో కొత్త ఆటగాళ్లు…

Read More