మళ్లీ టీమిండియాలోకి ధోనీ?…బీసీసీఐ సంచలన నిర్ణయం.. ?
మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు రెండు వరల్డ్ కప్పులను అందించిన ఘనత ఆయనదే. రెండు వరల్డ్ కప్పులను భారత్ కు అందించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ గుడ్ బై చెప్పి కేవలం ఐపీఎల్ లో మాత్రమే ప్రస్తుతం ఆడుతున్నారు. అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు కెప్టెన్ గా ఉన్నాడు ధోనీ. అలాగే ఈ మధ్య కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేసిన…