కదిరిలో ఉమ్మడి జిల్లా టిడిపి నేతలు పాదయాత్ర

కదిరిలో ఉమ్మడి జిల్లా టిడిపి నేతలు పాదయాత్ర చంద్రబాబుకు తోడుగా మేము సైతం అంటూ కదిలి వచ్చిన టిడిపి కార్యకర్తలు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించిన ఉమ్మడి జిల్లా టిడిపి నేతలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో పాదయాత్ర చేపట్టిన కదిరి టిడిపి ఇంచార్జ్  కందికుంట వెంకటప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి అనంతపురం జిల్లా టిడిపి నాయకులు, వేలాదిగా…

Read More

రైతులకు 9 గంటల కరెంటు ఇవ్వలేదని దానివల్ల నాట్లు వేసుకోవడం కష్టంగా ఉందని నిన్నేపల్లి రైతులు యాడికి సబ్ స్టేషన్ ముట్టడి

రైతులకు 9 గంటల కరెంటు ఇవ్వలేదని దానివల్ల నాట్లు వేసుకోవడం కష్టంగా ఉందని నిన్నేపల్లి రైతులు యాడికి సబ్ స్టేషన్ ముట్టడి

Read More

రాజు ఎవరిని నమ్మాలి అనేది కాదు ప్రశ్న!

1.రాజు ఎవరిని నమ్మాలి అనేది కాదు ప్రశ్న! ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనేది! అధికారంలో ఉన్న వారు ఎప్పుడూ ఈ విషయంలో చాలా జాగ్రత్త చూపాలి. నమ్మడమూ ప్రమాదమే. నమ్మక పోవడము ప్రమాదమే. 2.నమ్మకం మృత్యువు వంటిదైతే, అపనమ్మకం అప మృత్యువు వంటిది. కనుక ప్రభువైనవాడు సూక్ష్మ బుద్ధితో వ్యవహరిస్తూ ఎదుటివారిని నమ్మినట్లు అగుపిస్తూనే, నమ్మకుండా తన జాగ్రత్తలు తాను తీసుకుంటూ తన కార్యాన్ని చక్కబెట్టుకోవాలి. ఎప్పుడూ ఏమరపాటు పొందకూడదు. రాజు చుట్టూ ఉన్న వాళ్ళకి ఎప్పుడూ…

Read More

జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్  పి అరుణ్ బాబు.

  పుట్టపర్తి. న్యూస్ ఆగస్టు 10. పుట్టపర్తి, ఆగస్ట్10:  శ్రీ సత్య సాయి జిల్లాలో జరుగనున్న  ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్  పి అరుణ్ బాబు పేర్కొన్నారు గురువారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో  జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహణ పై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.  ఈ కార్యక్రమంలో  అడిషనల్ ఎస్పీ విష్ణు, డిఆర్ఓ కొండయ్య,…

Read More

మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతోంది- సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా..మన రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో ఇప్పటికే వెల్ఫేర్‌ ట్రస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా మెడిక్లెయిం కాని, ఇతరత్రా అవసరాలకు రుణాలు కావొచ్చు… ఈ ఫండ్‌ నుంచి రూ.25 కోట్లు సహాయం చేయడం జరిగిందన్నారు. న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677…

Read More

రావులపాలెంలో 12 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రోడ్లకు శంకుస్థాపన చేసిన చిర్ల

రావులపాలెంలో 12 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రోడ్లకు శంకుస్థాపన చేసిన చిర్ల రావులపాలెంలో 7 కోట్ల రూపాయలతో చేపట్టనున్న జానకమ్మ రావి నుండి ఆదిలక్ష్మి పుంత మీదుగా రావులపాలెం వెళ్ళు రహదారి విస్తరణ మరియు పటిష్ట పరచు పనులకు, 5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సి.ఆర్.సి. రోడ్డు మరియు చిన్న వంతెన మీదుగా పుష్కర్ ఘాట్ వెళ్ళు రహదారి విస్తరణ మరియు పటిష్ట పరచు పనులకు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి…

Read More

పాటతో చిర్లపై అభిమానాన్ని చాటుకున్న పెనికేరు యువకులు..

ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి వీరభిమానులైన ఆలమూరు మండలం పెనికేరు గ్రామానికి చెందిన కుడుపూడి చంద్రశేఖర్ మరియు కుడుపూడి ధనుంజయ్ సోదరులు వారి అభిమానాన్ని పాట రూపంలో చాటుకున్నారు. చంద్రశేఖర్ తానే స్వయంగా రచించి స్వరపరచిన పాటను ఉగాది సందర్భంగా రావులపాలెం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు చిర్ల చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు. చిర్ల జగ్గిరెడ్డి తనపై అంతులేని అభిమానాన్ని చూపిన చంద్రశేఖర్ సోదరులకు కృతజ్ఞతలు తెలియచేశారు.   ఈ కార్యక్రమంలో పెనికేరు గ్రామ వై.యస్.ఆర్.కాంగ్రెస్…

Read More

వైసిపి దాడులకు బెదిరేది లేదు… రానున్న రోజుల్లో తగు రీతిలో బుద్ధి చెబుతాం..–:బండారు సత్యానందరావు రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు..

కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని, ఈ దాడులకు భయపడేది లేదని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు.. రావులపాలెం మండలం కొమరాజులంకలో పార్టీ సీనియర్ నేత, గ్రామ మాజీ ఉపసర్పంచ్ గుర్రాల నాగభూషణం ఇంటిపై వైసీపీ నేతలు ప్రోద్భలంతో దాడులు చేయడాన్ని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.. కొమరాజులంకలో ఆయన పార్టీ నేతలును ఉద్దేశించి మాట్లాడుతూ మట్టి అక్రమాలను ఎండగడుతున్నందుకు, నియోజకవర్గంలో వైసీపీ నేతలు అక్రమాలను అడ్డుకుంటున్నందుకు…

Read More

ఫోన్‌లో గేమ్స్ ఆడవద్దనందుకు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

సిటిబ్యూరోః ఫోన్‌లో గేమ్స్ ఆడవద్దని తల్లిదండ్రులు మందిలించినందుకు మనస్థాపం చెందిన విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.సైదాబాద్‌కు చెందిన విద్యార్థిని ధృవ(16) ఇంటర్ చదువుతోంది. పరీక్షలు దగ్గపడుతున్నా కూడా బాలిక మొబైల్ ఫోన్‌లో నిత్యం గేమ్స్ ఆడుతోంది. దీంతో తల్లిదండ్రులు గేమ్స్ ఆడవద్దని, చదువుకోవాలని మందలించారు. దీంతో మనస్థాపం చెందిన బాలిక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన…

Read More

చిత్తూరు జిల్లా : డ్రగ్స్ రహిత జిల్లా కు కృషి చేద్దాం: డి ఆర్ ఓ

డ్రగ్స్ రహిత జిల్లా కు కృషి చేద్దాం: డి ఆర్ ఓ* చిత్తూరు జిల్లా డ్రగ్స్ రహిత జిల్లా కు కృషి చేద్దాం: డి ఆర్ ఓ* యాంకర్ వాయిస్ డ్రగ్స్ రహిత జిల్లా కొరకు కృషి చేద్దా మని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్. రాజ శేఖర్ పేర్కొన్నారు.. శుక్రవారం డిఆర్ఓ ఛాంబర్ నందు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి ఆధ్వ ర్యంలో డిఆర్ఓ, జడ్పీ సీఈఓప్రభాకర్ రెడ్డి తో కలిసి విద్యా శాఖ, స్వచ్ఛంద…

Read More