Headlines

యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామం యందు హ్యాండ్ వాషింగ్ డే

యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామం యందు హ్యాండ్ వాషింగ్ డే ఈరోజు సభ్యులందరినీ మరియు వారి పిల్లలను అందర్నీ పిలిపించి చేతులు పరిశుభ్రంగా ఎలా కడుక్కోవాలి వాటి గురించి ప్రాక్టికల్ చేయించి చూపించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గ్రామ సర్పంచ్ మారికే రామలక్ష్మమ్మ విజన్ స్కూల్ హెడ్మాస్టర్ విశ్వనాధ్ మరియు గ్రామ సమైక్య లీడర్లు వివో ఏలు అందరు హాజరు కావడం జరిగినది

Read More

ఈ రోజు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోని తెలంగాణ ప్రజా సంఘాల ఛైర్మన్ గజ్జెల కాంతం గారి మీడియా సమావేశం..

ఈ రోజు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోని తెలంగాణ ప్రజా సంఘాల ఛైర్మన్ గజ్జెల కాంతం గారి మీడియా సమావేశం.. గొల్లపల్లి మండలంలోని ఎస్సి ఎస్టీ బిసి సంఘాలతో ముఖ్య కార్యకర్తలు సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రిక సమావేశంలో గజ్జల కాంతం మాట్లాడుతూ నవంబర్ 4 వ తేదీన కరీంనగర్ లనో అంబేద్కర్ స్టేడియంలో జరిగే తెలంగాణ ప్రజాగర్జన బహిరంగ సభకు లక్షలాధిగా తరలి వచ్చి విజయవంతం చెయ్యాలని కోరారు. అదేవిధంగా కేంద్రంలో…

Read More

ఘనంగా దుర్గాదేవి స్వాగత యాత్ర

  కొండపాక: మండల పరిధిలోని దుద్దెడ గ్రామ చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. నవరాత్రులలో తొలిరోజైనా ఆదివారం దుర్గాదేవి విగ్రహాన్ని స్థానిక స్వయంభు శంభూ దేవాలయం నుంచి ఘనంగా స్వాగత యాత్రతో మండపం వద్దకు తీసుకువచ్చి ప్రతిష్టించారు. గ్రామానికి చెందిన మహిళలు మంగళ హారతులతో దుర్గాదేవి కి స్వాగతం పలికారు. బాణా సంచాలు కాలుస్తూ, బ్యాండ్ చప్పుడు తో అమ్మవారినీ భారీ ఊరేగింపుతో తీసుకువచ్చారు. మధ్యప్రదేశ్ కు చెందిన వేద…

Read More

కొత్తచెరువు మండలంలో పర్యటించిన మాజీ మంత్రి పల్లె.

  కొత్తచెరువు, న్యూస్ 9,అక్టోబర్ 15. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు కొత్తచెరువు మండలం స్తానిక మాణిక్యం బాబా ఫంక్షన్ హాల్ లో జరిగిన అస్లం రెండవ కుమారుడు ఇంతియాజ్, హఫీజ్ ఖాన్ కుమార్తె నూర్ ఏ చాష్మి వివాహ మహోత్సవానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కొత్తచెరువు మండలం అప్పలోళ్ళ పల్లి తెలుగుదేశం…

Read More

యాడికి రాయలచెరువు గ్రామ శివారులో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు

Namaste sir, రాయలచెరువు గ్రామంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మరియు యాడికి రాయలచెరువు గ్రామ శివారులో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఎస్సై యాడికి పియస్.

Read More

ఆరోగ్యం ప్రజల హక్కు డిప్యూటీ సీఎం కొట్టు

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, అక్టోబర్ 14: ఆరోగ్యం ప్రజల హక్కు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ అన్నారు. నా వైద్యం నా ఆరోగ్యం కాపాడాలని రక్షణగా ఉండాలని ప్రభుత్వాన్ని అడిగే హక్కు ప్రజలకు ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రజలకు ఆరోగ్యం కల్పించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఆరోగ్యం కల్పించడానికి ఎంతో బాధ్యతాయుతంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని…

Read More

మేరా మిట్టి మేరా దేశ్ కార్యక్రమం

మేరా మిట్టి మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సంధి రెడ్డి శ్రీనివాస్ గా రి పిలుపుమేరకు యాడికి మండలం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో .. పలు గ్రామాల్లో సేకరించిన బియ్యం మట్టి కలిశములు యాడికి MPDO లక్ష్మీనారాయణ గారికి అందజేయడం జరిగింది, యాడికి మండల బిజెపి అధ్యక్షుడు పోట్టే గంగాధర్ మాట్లాడుతూ భారతదేశం లో అనేక మతాలు అనేక భాషలు మరెన్నో ప్రాంతాల ప్రజలు…

Read More

ఇద్దరు డీజల్ దొంగల అరెస్ట్

PRESS NOTE ఇద్దరు డీజల్ దొంగల అరెస్ట్, వారి వద్ద నుండి ఒక కార్, 400 లీటర్లు డీజల్ ను, ఒక ప్లాస్టిక్ పైపు, రెండు స్క్రూ డ్రైవర్ లు, ఒక కటింగ్ బ్లేడ్, ఒక సుత్తిని, ఒక OPPO కంపెనీ కి చెందిన స్మార్ట్ ఫోన్ ను మరియు రూ 85,000/- డబ్బులు స్వాధీనం. అరెస్ట్ చేయబడిన ముద్దాయిల వివరాలు రాజేష్ నాయక్, వయస్సు 30 సం,,లు, తండ్రి రాములు నాయక్, జంగంరెడ్డిపల్లి గ్రామం, నర్వ…

Read More

*పసి పిల్లల ప్రాణానికి ముప్పు ఉంది నేరస్తుని ఉరితీయాలి నక్క విజయ్ కుమార్

  గొల్లపల్లి మండలం 13 oct గొల్లపల్లి మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన ముత్తయ్య అదే గ్రామానికి చెందిన ముగ్గురి మైనరు బాలికలను లైంగికంగా వేధించాడని తెలుసుకొని ఆ గ్రామంలో ఉన్న ముగ్గురి ఇండ్లను సందర్శించి వారికి జరిగిన అన్యాయాన్ని వారి ద్వారానే తెలుసుకొని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ఫోన్లో మాట్లాడించి నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చేస్తానని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నక్క విజయ్…

Read More

బాణా సంచా తయారు చేస్తే కఠిన చర్యలు -ఆర్డీవో చెన్నయ్య

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, అక్టోబర్ 13: తాడేపల్లిగూడెం తాసిల్దార్ కార్యాలయంలో ఆర్డీవో చెన్నయ్య ఫైర్ ఆఫీసర్ రామారావు అధ్యక్షతన బాణాసంచా విక్రయదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇరువురు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం జోన్ లో ఎవరైనా బాణాసంచి తయారు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం బాణాసంచా దుకాణాలో ఎలాంటి నిప్పు కలిగించే వస్తువులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ఫైర్ సేఫ్టీ ప్రికాప్షన్.తో బాణాసంచాను అమ్ముకోవాలని తెలిపారు.

Read More