Headlines

పార్టీ కోసం ఒక సైనికుడిగా పని చేయాలంటూ నా పల్లె.

  పుట్టపర్తి. న్యూస్.ఆగస్టు 12 పుట్టపర్తి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జిలతో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గపు పరిశీలకులు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య హాజరయ్యారు. రాబోవు ఎన్నికలకి ఎలా సన్నద్ధం అవ్వాలి మరియు ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలని అన్న పలు అంశాలపై కమిటీ సభ్యులకు పలు సూచనలు అందించారు. ఎలక్షన్ కమిషన్…

Read More

విద్యతో పాటు నైతిక విలువలను అభ్యసించాలి.

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆగస్టు 12: విద్యార్థులు విద్యతోపాటు నైతిక విలువలను కూడా అభ్యసించాలని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం నైస్ ఛాన్సలర్ జి. వి. ఆర్.ప్రసాదరాజు అన్నారు. శనివారం వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో గ్రాడ్యూషన్ డే వేడుక ఘనంగా నిర్వహించారు. ఆయన చేతులమీదుగా విద్యార్థులకు డిగ్రీలు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులను ఉద్దేశించి వైస్ ఛాన్సలర్ జివిఆర్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ మెకానికల్, సాఫ్ట్వేర్, సివిల్, ఎలక్ట్రానిక్స్ లాంటి ఇంజినీరింగ్ డిగ్రీలు…

Read More

నిబంధనల ప్రకారం ఓటర్ జాబితా తయారు చేయాలి…. కలెక్టర్ ప్రశాంతి…..

  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, ఆగస్టు 12: ఓటర్ల జాబితా స్వచ్చీకరణలో నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, ఎవరికి విధేయులుగా ఉండరాదని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి బిఎల్ఓలను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టరేట్ పి.ప్రశాంతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డితో కలసి ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా 2024లో భాగంగా ఇంటింటి సర్వే పై ఎఈఆర్వోలు, బిఎల్ వోలు, తహసిల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్…

Read More

శశి కళాశాలలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమం

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆగస్టు 12: స్థానిక శశి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం పట్టణ చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జి కె . ప్రకాష్ బాబు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్ యొక్క దుష్పరిణామాలు మరియు విద్యార్థులు ర్యాగింగ్ నుండి దూరంగా ఉండాలని అన్నారు. ర్యాగింగ్ కు పాల్పడితే…

Read More

నమస్తే సర్, వార్డ్ ఎలక్షన్ల జరగబోయే సందర్భంగా పి. వెంగన్నపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించడం జరిగింది ఎస్సై యాడికి పియస్.

నమస్తే సర్, వార్డ్ ఎలక్షన్ల జరగబోయే సందర్భంగా పి. వెంగన్నపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించడం జరిగింది ఎస్సై యాడికి పియస్.

Read More

ఒక్కరోజే 9 మందిని కరిచిన పిచ్చికుక్క -బాలిక దుర్మరణం

  గొల్లపల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో సంగం సాహిత్య( 11) సంవత్సరాలు ఆరుబయట ఆడుకుంటుండగా పిచ్చికుక్క దాడి చేసి విచక్షణారహితంగా కరవడంతో గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది దేనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని బహుజన్ సమాజ్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జ్ నక్క విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరువృతం కాకుండా ఉండటం కోసం ప్రభుత్వమే తగు చర్యలు తీసుకోవాలని పిచ్చికుక్కలన్నింటినీ ఊరు నుండి తొలగించి అటవీ ప్రాంతానికి తరలించాలని గత…

Read More

బీసీ యువజన సంఘం మండల అధ్యక్షునిగా సిరికొండ తిరుపతి

  గొల్లపల్లి: మండలానికి చెందిన సిరికొండ తిరుపతిని బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి పుప్పాల మహిపాల్ బీసీ సంక్షేమ రాష్ట్ర కార్యదర్శి మూసిపట్ల లక్ష్మీనారాయణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు జాజాల రమేష్ దృష్టికి తీసుకువెల్లగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులుగా సిరికొండ తిరుపతి ను బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధనకార్యదర్శి పుప్పాల మహిపాల్ నియమించి నియమకాపు ఉత్తర్వు అందచేశారు..ఈ సందర్భంగా….

Read More

గోల్లపెల్లి మండల పరిధిలోని మల్లన్నపేట్ శంకారావుపెట్ బిబిరాజ్ పల్లె గ్రామంలో ఎస్సై నరేష్  ఆధ్వర్యంలో అవగహన కార్యక్రమం

ప్రెస్ నోట్ జగిత్యాల జిల్లా: గోల్లపెల్లి మండల పరిధిలోని మల్లన్నపేట్ శంకారావుపెట్ బిబిరాజ్ పల్లె గ్రామంలో ఎస్సై నరేష్  ఆధ్వర్యంలో అవగహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది   ఎస్సై నరేష్ గారు మట్లుడుతు ప్రతి ఒక్కరు బండి నడిపే వారు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ మరియు ఏల్మేట్ తప్పనిసరిగా ఉండాలి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.   గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించలని కోరారు.ప్రతి గ్రామంలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు ముందుకొచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు…

Read More

ఖాళీగా ఉన్న సర్పంచ్ , వార్డు మెంబర్ల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోండి.

ఖాళీగా ఉన్న సర్పంచ్ , వార్డు మెంబర్ల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోండి. ఎన్నికల ప్రవర్తననియమావళి ఖచ్చితంగా పాటించాలి. జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. పుట్టపర్తి. న్యూస్.ఆగస్టు 11 పుట్టపర్తి, ఆగస్టు 11 :- ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ల పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని  అని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు  శుక్రవారం ఉదయం టెల్ కన్ఫరెన్స్ ద్వారా  మున్సిపల్ కమిషనర్లను, ఈవో పి ఆర్ డి, వైద్య…

Read More