200 అడుగుల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ

  -బాల్యం నుంచి దేశభక్తి అలవర్చుకోవాలి – యువ నేత కొట్టు విశాల్ పిలుపు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆగస్టు 15: బాల్యం నుంచి ప్రతి ఒక్కరు దేశభక్తిని అలవర్చుకోవాలని వైకాపా యువ నాయకులు కొట్టు విశాల్ పిలుపునిచ్చారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ సారధ్యంలో వైకాపా యువ నాయకులు కొట్టు విశాల్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తాడేపల్లిగూడెంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక వైకాపా…

Read More

జిల్లా ఉత్తమ ప్రిన్సిపల్ గా రాజా రావు

*కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు ప్రధానం *పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన అంబేద్కర్ గురుకుల పాఠశాల *స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న రాజారావు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆగస్టు 15: పెద తాడేపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రాజారావు జిల్లా ఉత్తమ ప్రిన్సిపల్ గా కలెక్టర్ ప్రశాంతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు మంగళవారం భీమవరం జిల్లా కలెక్టరేట్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రిన్సిపాల్…

Read More

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు…జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఇన్ఛార్జి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి దాడిశెట్టి రాజా

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఇన్ఛార్జి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి దాడిశెట్టి రాజా పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, ఆగస్టు 15 : 77వ స్వాతంత్య్ర దినోత్సవ జాతీయ జెండాను జిల్లా ఇన్ఛార్జి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ…

Read More

జెండాను ఎగురవేసి స్వాతంత్య్ర సమరయోధుల కృషిని స్మరించుకున్నారు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వంశీ బొల్లంపల్లి, మహావీర్ యూత్ క్లబ్ (MVYC) సభ్యులు , జిహెచ్‌ఎంసి కార్యకర్తల చేతుల మీదుగా జెండాను ఎగురవేసి స్వాతంత్య్ర సమరయోధుల కృషిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ghmc కూర్మన్నను సత్కరించారు మరియు మల్లాపూర్ డివిజన్‌లో వారి అనంతమైన కృషికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రవణ్ కుమార్,రాహుల్ ప్రసాద్, చిట్టం విజయ్, అల్వాల జ్ఞానేశ్వర్, బోగారం కళ్యాణ్, భాను, సుమంత్, సాయి, ముఖేష్, స్రవంత్, తదితరులు పాల్గొన్నారు

Read More

76 ఏండ్ల స్వాతంత్ర్య దేశంలో కూడా స్వేచ్చ లేని జీవితాలు ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు అయిల్నేని శ్రీనివాస్ రావు

  జగిత్యాల: మన 76 ఏండ్ల స్వాతంత్ర్య భారత దేశంలో కూడా స్వేచ్చ లేని జీవితాలు కొనసాగుతున్నాయని దేశవ్యాప్తంగా ప్రజల స్వేచ్ఛను, హక్కులను అణచి వేస్తున్నారని, చట్టాలను ఉల్లంఘించి పాలన కొనసాగుతోందని జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ అనే స్వచ్చంద సంస్థ రాష్ట్ర అధ్యక్షులు అయిల్నేని శ్రీనివాస్ రావు అన్నారు. మంగళవారం ఎన్ హెచ్ ఆర్ సి స్వచ్చంద సంస్థ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు నక్క గంగారాం అధ్వర్యంలో 77 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి…

Read More

రైతు బీమా తో దిక్కులేని రైతు కుటుంబాల్లో వెలుగులు నూనె కుమార్ యాదవ్

  ఈరోజు తో రైతు బీమా పథకం ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత రాష్ట్ర సమితి కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఒక కుటుంబానికి గుంట వ్యవసాయ భూమి ఉన్న అలాంటి కుటుంబంలో ఏదైనా దురదృష్టావశత్తు భూమి పేరుమీద ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల రైతు బీమా ఇచ్చి ఆదుకుంటున్న ఏకైక పేదల…

Read More

దోమల నియంత్రణ అందరి బాధ్యత

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం, ఆగస్టు 14: దోమల నియంత్రణ అందరి బాధ్యత అని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు అన్నారు. సోమ వారం వెంక్ట్రమన్నగుడేం ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పెడటడేపక్కి 1&2సచివాలయంలో ఫీవర్ సర్వే మరియు జరుగుతున్న కీటక జనిత వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు ను క్షేత్ర స్థాయిలో పరిశీలనను వై.వి.లక్ష్మణ రావు,సబ్ యూనిట్ అధికారి తాడేపల్లిగూడెం పాల్గొని సిబ్బందికి మరియు ప్రజలకు కీటక జనిత వ్యాధులపై మరియు ముందుస్తు…

Read More

దేశ సమగ్రాభివృద్ధిలో పరిశోధనలు ఎంతో కీలకం

దేశ సమగ్రాభివృద్ధిలో పరిశోధనలు ఎంతో కీలకం – సైయంట్ కంపెనీ చైర్మన్ మోహన్ రెడ్డి వెల్లడి – ఘనంగా ఏపీ నిట్ 5వ స్నాతకోత్సవం పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆగస్టు 14: దేశ సమగ్రాభివృద్ధిలో పరిశోధనలు ఎంతో కీలకమని, వాటి ద్వారా సిద్దించే నవకల్పనలు ప్రజల జీవితాలను మెరుగుపరుస్తాయని పద్మశ్రీ అవార్డుగ్రహీత, సైయంట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి తెలిపారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్)లో విద్యానభ్యచించిన 2019-2023…

Read More

ఘనంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆగస్టు 14: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కొవ్వూరులో అంగరంగ వైభవంగా అట్టహాసముగా నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఈ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి తాడేపల్లిగూడెం నుండి మారం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో సుమారుగా 100 కార్లలో బయలుదేరి బాణసంచా కాల్చుతూ ఆర్యవైశ్యుల నాయకులు, అభిమానులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మహిళలు ఎంతో ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు. కొవ్వూరు పట్టణమంతా ఆర్యవైశ్య…

Read More

బుక్కపట్నం గ్రామంలో 10వ రోజు మొహరం వేడుకలు పాల్గొన్న సామకోటి ఆదినారాయణ

  జనసేన ప్రతినిధి బుక్కపట్నం, ఆగస్టు:13 శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండల కేంద్రం లో మొహరం జల్ది పర్వదిన సందర్భంగా 10వ రోజు మొహరం కావడంతో పీర్ల మందిరాణికి వారికి మర్యాదపూర్వకంగా ఆహ్వానించి దృశ్యాలువాతో సత్కరించి ప్రత్యేక పాతికలు చేసి పీర్ల సవర్లకు పూల దండలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … హిందువులు…

Read More