200 అడుగుల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
-బాల్యం నుంచి దేశభక్తి అలవర్చుకోవాలి – యువ నేత కొట్టు విశాల్ పిలుపు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆగస్టు 15: బాల్యం నుంచి ప్రతి ఒక్కరు దేశభక్తిని అలవర్చుకోవాలని వైకాపా యువ నాయకులు కొట్టు విశాల్ పిలుపునిచ్చారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ సారధ్యంలో వైకాపా యువ నాయకులు కొట్టు విశాల్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తాడేపల్లిగూడెంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక వైకాపా…