పవన్ రాజకీయ పతనానికి చంద్రబాబు కుట్ర డిప్యూటీ సీఎం కొట్టు ఆరోపణ

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూలై 13: పవన్ కళ్యాణ్ రాజకీయ పతనానికి చంద్రబాబు కుట్ర పన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో గురువారం రాత్రి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ సచివాలయం వ్యవస్థలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి అన్నారు. వారు…

Read More

కాంగ్రెస్ కు గుడ్ న్యూస్-అశోక్ గెహ్లాట్ తో సచిన్ పైలట్ రాజీ..!

ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న కాంగ్రెస్ పార్టీకి అన్నీ శుభసూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది ఎన్నికలు జరిగే ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో పరిస్ధితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు పలు సర్వేలు తేల్చేశాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీకి మరో గుడ్ న్యూస్ లభించింది. కొన్నేళ్లుగా రాజస్తాన్ కాంగ్రెస్ లో రెండు వర్గాలుగా విడిపోయి పోట్లాడుకుంటున్న…

Read More

రూ.20 లక్షలు నొక్కేసి.. బాధితులను బెదిరించి.. కి’లేడీ’ సీఐ!

ఖాకీలు కర్కశకుల్లా మారుతున్నారు.. రక్షించాల్సిన పోలీసులే భక్షించేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిందిపోయి.. వేధించుకుతింటున్నారు. బాధితులనే మరింత బాధపెడుతున్నారు. తాజాగా విశాఖలో ఓ కి’లేడీ’ పోలీస్‌ అధికారి విశాఖలో రూ.2 వేల నోట్ల మార్పిడి నేపథ్యంలో భారీ మొత్తంలో ఆ నోట్లను తీసుకున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ గుర్తించారు. ఈ ఘటన పోలీస్‌ శాఖలో కలకలం రేపుతోంది. నోట్ల మార్పిడి ముఠాను పట్టుకుని.. విశాఖపట్నం కమిషనరేట్‌ పరిధిలో భారీ మొత్తంలో రూ.2 వేల నోట్ల మార్పిడికి కొందరు రెండు రోజుల…

Read More

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆసక్తి

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీజేపీలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని వార్తలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే, బిజెపి లో చోటుచేసుకున్న సంక్షోభం పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు బండి సంజయ్ నేతృత్వంలోనే వెళతామని బిజెపి తెలంగాణ ఇన్ చార్జి తరుణ్ చుగ్ అనేకమార్లు చెప్పినప్పటికీ, ప్రస్తుతం పరిణామాలు అందుకు భిన్నంగా తయారయ్యాయి. తెలంగాణలో కొత్త, పాత నేతల మధ్య…

Read More

డబుల్ డెక్కర్ బస్సును ఢీకొన్న మరో బస్సు.. 80 మందికి గాయాలు.

రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇండియన్‌ కాలమానం ప్రకారం శుక్రవారం న్యూయార్క్ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 80 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో చాలా మందికి ఎముకలు విరిగగా.. మరికొందరికి తలకు గాయాలు అయ్యాయి. న్యూయార్క్ లోని మాన్ హట్టన్ లో డబుల్ డెక్కర్ టూర్ బస్సు సిటీ కమ్యూటర్ బస్సును ఢీకొట్టింది. రెప్పపాటులో జరిగిన…

Read More

అనసూయ కిరాక్ ఫోటోషూట్

  అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య అనూహ్యంగా ఆమె అనేక వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎవరి జోలికి వెళ్లనంటూ కామెంట్లు చేసిన ఈ భామ… ఈ మధ్య కాలంలో పెట్టిన ఒక ట్వీట్ అయితే సంచలనంగా మారింది. తాజాగా ఆమె ఒక డిజైనర్ వేర్ డ్రస్సులో మెరుస్తూ షేర్ చేసిన ఫోటోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే… అనసూయ భరద్వాజ్ యాంకర్…

Read More

మహిళలను కించపరిచే చరిత్ర హీనుడు ముఖ్యమంత్రి జగన్:

మహిళలను కించపరిచే చరిత్ర హీనుడు ముఖ్యమంత్రి జగన్: – వైసిపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. -పన్నులపై ఉన్న దృష్టి అభివృద్ధి పనులపై లేదు. – లక్షల కోట్లు దోచుకుంటూ అన్ని సామాజిక వర్గాలకు మొండిచేయి – క్రిమినల్స్, దోపిడీలకు అ వాలంటీర్ వ్యవస్థ – మధ్యపాన నిషేదం చేసే దమ్ముందా – తాడేపల్లిగూడెం బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆరోపణలు – మిలిటరీ మాధవరం గ్రామానికి జనసేన అండ పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం,…

Read More

జగనన్న కాలనీ నందు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు

యాడికి మండలం యాడికి గ్రామం నందు పిన్నేపల్లి రోడ్డు నందు గృహ లబ్ధిదారులకు నూతనంగా మంజూరు అయిన ఇళ్ల స్థలలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, బొంబాయి రమేష్ నాయుడు గార్ల చేతుల మీదుగా భూమి పూజ చేసి గృహ నిర్మాణల పనులను ప్రారంభంచడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా హౌసింగ్ ఉన్నత అధికారులు పీడీ కేశవ నాయుడు, డి ఈ శేషవలి,మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా మంజూరు అయిన 1.5 సెంట్ స్థలములో లబ్ధిదారులు ఇళ్ళు…

Read More

కాలేజ్ అమ్మాయిని కత్తితో పొడిచేసిన మాజీ బాయ్ ఫ్రెండ్

కాలేజ్ లో చదువుతున్న యువతి బాగా చదువుకోవాలని అనుకుంది. కుమార్తెను బాగా చదివించి ఉద్యోగం చేస్తుంటే చూడాలని, మంచి యువకుడిని చూసి పెళ్లి చెయ్యాలని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి కాలేజ్ కు వెలుతున్న యువతి కాలేజ్ పూర్తి అయిన తరువాత ఇంటికి వెలుతోంది. ఇదే సమయంలో కాలేజ్ అమ్మాయికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఫోన్ నెంబర్లు మార్చుకున్న యువకుడు, కాలేజ్ అమ్మాయి ప్రతిరోజు మాట్లాడుకుంటున్నారు. రానురాను కాలేజ్ అమ్మాయి స్నేహం…

Read More

తాడేపల్లికి పొంగులేటి.. జగన్‌తో చర్చించింది వాటిపైనేనా?

మొత్తానికి తెలంగాణ రాజకీయాలు ఏపీలోని తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. రాజకీయంగా వేగం పెంచారు. వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబం ఓటమే తన లక్ష్యమని సవాళ్లు విసురుతున్నారు. అంతే కాదు మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో భేటీ కూడా అయ్యారు. కాంగ్రెస్‌లోకి పునరాగమనం చేయాలని ఆహ్వానించారు. ఆయనకు మాత్రమే కాదు పలువురిని…

Read More