పవన్ రాజకీయ పతనానికి చంద్రబాబు కుట్ర డిప్యూటీ సీఎం కొట్టు ఆరోపణ
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూలై 13: పవన్ కళ్యాణ్ రాజకీయ పతనానికి చంద్రబాబు కుట్ర పన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో గురువారం రాత్రి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ సచివాలయం వ్యవస్థలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి అన్నారు. వారు…