Headlines

సరుకు లోడింగ్ లో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు.. ఒక్కరోజులోనే!!

భారత దేశంలోని 13 ప్రధాన ఓడరేవుల్లో ఒకటైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక అతి పెద్ద ఓడరేవు విశాఖపట్నం ఓడరేవు. విశాఖపట్నం ఓడరేవుకు తనదైన ప్రాధాన్యత ఉంది. ఇది భారతదేశం యొక్క మూడవ అతి పెద్ద ప్రభుత్వ యాజమాన్య నౌకాశ్రయం. పరిణామంలో మరియు తూర్పు తీరంలో అతి పెద్ద ఓడరేవు గా ప్రసిద్ధి చెందింది. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ఓడరేవు సరుకు రవాణాలో అనేక రికార్డులను సృష్టిస్తూ తన రికార్డులను తిరగరాస్తూ తన…

Read More

మసీదులోకి వెళ్లి జైశ్రీరామ్ నినాదాలు చెయ్యాలని బలవంతం ?, మాజీ సీఎం !

జమ్మూ/కాశ్మీర్: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్ని ఏకం అవుతున్నాయి. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నాలో ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలని, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మన అన్ని పార్టీలు విజయం సాధించి నరేంద్ర మోదీని ఇంటికి పంపించి మనలో ఎవరో ఒకరు ప్రధాని కావాలని చర్చలు జరిపారు. ఇప్పుడు వివాదాస్పదం అయిన జమ్మూ కాశ్మీర్ లో ముస్లీంల మీద…

Read More

సీఎం కేసీఆర్‌కు ప్రేమతో.. అపురూప బహుమతినిచ్చిన సామాన్య వృద్ధుడు

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎక్కడికి వెళ్ళినా అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనలో ఉన్న కేసీఆర్ పట్ల అభిమానం చూపించేవారు, ప్రేమ చూపించే వారు అనేకమంది ఆయనకు తన పర్యటనలో తారసపడుతున్నారు. అంతే కాదు వారు అపురూపమైన బహుమానాలు కూడా ఇస్తున్నారు. బీజేపీకి కష్టకాలం; కేసీఆర్ కి కలిసొచ్చే కాలం!! తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో ఈరోజు రెండోరోజు పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా…

Read More

మాజీ ఎంపీ సోలిపేట కన్నుమూత: కేసీఆర్, హరీశ్ రావు సంతాపం

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యు(రాజ్యసభ) సోలిపేట రామచంద్రారెడ్డి మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 92 ఏళ్ల రామచంద్రారెడ్డి అస్వస్థతో హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. నగరంలోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరపనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇతర రాజకీయ నేతలు సోలిపేట మృతి పట్ల సంతాపం ప్రకటించారు. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌ గ్రామానికి చెందిన సోలిపేట రామలింగారెడ్డి.. సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం…

Read More

మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతోంది- సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా..మన రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో ఇప్పటికే వెల్ఫేర్‌ ట్రస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా మెడిక్లెయిం కాని, ఇతరత్రా అవసరాలకు రుణాలు కావొచ్చు… ఈ ఫండ్‌ నుంచి రూ.25 కోట్లు సహాయం చేయడం జరిగిందన్నారు. న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677…

Read More

సమస్యలు లేకుండా చేయడమే జగనన్న సురక్ష ఉద్దేశం……. కలెక్టర్ పి ప్రశాంతి……..

  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, జూన్ 26: ప్రతి కుటుంబానికి ఏ ఒక్క సమస్య లేకుండా చూడడమే జగనన్న సురక్ష ముఖ్య ఉద్దేశ మని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. సోమవారం భీమవరం పురపాలక సంఘం పరిధి 1 వ వార్డు మెంటేవారి తోటలో జగనన్న సురక్ష పథకంలో భాగంగా వార్డు వాలంటీర్లు ఇంటింటి సర్వేని జిల్లా కలెక్టరు ఆకస్మిక తనిఖీ చేశారు. ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు సర్వే చేశారు ఏ ఏ సమస్యలు వస్తున్నాయని జిల్లా…

Read More

మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి -ఏపీ నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూన్26: మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. ఏపీ నిట్ ప్రాంగణంలోని పరిపాలనా భవనం వద్ద అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధి దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ యువత మత్తుపదార్థాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి,…

Read More

గూడెంలో ఆర్యవైశ్యులు అంత కలిసి కట్టుగానే ముందుకు వెళతాం

గూడెంలో ఆర్యవైశ్యులు అంత కలిసి కట్టుగానే ముందుకు వెళతాం -ఆర్యవైశ్య సభ్యులు గమిని సుబ్బారావువెల్లడి పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూన్ 26: తాడేపల్లిగూడెం ఆర్యవైశ్యులు అంత కలిసి కట్టుగానే ముందుకు వెళతాం అని ఆర్యవైశ్యు సభ్యులు గమిని సుబ్బారావు వెల్లడించారు. తాడేపల్లిగూడెం గమిని ఫంక్షన్ హలో అయిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు,అయిన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణం లో ఆర్యవైశ్యులుని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళుతున్న గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరావు ని అయిన అభినందించారు, సంఘం…

Read More

హైదరాబాదులో బన్నీ ప్రైమ్ బిజినెస్ ఏరియాస్ ఇవే..!

అల్లు అర్జున్… ఈ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన బన్నీకి ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ప్రస్తుతం పుష్ప-2తో బిజీగా ఉన్న స్టయిలిష్ స్టార్ అప్పుడప్పుడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫ్యాన్స్‌ను పలకరిస్తున్నాడు. ఈ మధ్యే అమీర్‌పేట్‌లో AAA సినిమాస్ ప్రారంభం సందర్భంగా బన్నీ సందడి చేశారు. అల్లు వారి అబ్బాయిని చూసేందుకు ఫ్యాన్స్ మామూలుగా అక్కడికి చేరుకోలేదు. ఇసుకేస్తే రాలనంత జనంతో ఆ అమీర్‌పేట్ గల్లీలు నిండిపోయాయి. ఇక…

Read More