Headlines

నైటీలో మొబైల్ షోరూంలో భారీ దొంగతనం

సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఓ వ్యక్తికి దొంగబుద్ధి పుట్టింది. మొబైల్ షోరూంలో చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు సోదరి నైటీలో వచ్చి షోరూం తాళం పగులగొట్టి మొబైల్ ఫోన్లు దొంగిలించాడు. అంతా ప్లాన్ ప్రకారమే చేసినా.. అతుడు చేసిన చిన్న పొరపాటుతో చివరకు పోలీసులకు చిక్కాడు. సికింద్రాబాద్ మహంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ ఘటనకు సంబంధించిన వివరాలను ఏసీపీ రమేష్, ఇన్‌స్పెక్టర్ కావేటి శ్రీనివాసులు, ఎస్ఐ శ్రీకాంత్ మీడియాకు వెల్లడించారు….

Read More

2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలకమైన దేశ స్థూల జాతీయోత్పత్తి(GDP) గణాంకాలు వెలువడ్డాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి చెందింది. ఇదే ఏడాది చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతంగా నమోదైంది. వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగాలు రాణించడంతో వృద్ధికి దోహదపడింది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం(NSO-) జీడీపీ గణాంకాలను బుధవారం విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 9.1 శాతం కాగా,…

Read More

ఎల్పీజీ ధరల్లో మార్పులు

గ్యాస్ ధరలను తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు ప్రకటన చేసాయి. ప్రతీ నెలా 1వ తేదీన వంట గ్యాస్ సిలింధర్ ధరల్లో మార్పులను చమురు సంస్థలు ప్రకటిస్తాయి. ఈ రోజు నుంచి జూన్ 1వ తేదీ నుంచి మార్పులు చేసిన ధరలను వెల్లడించాయి. ఈ రోజు నుంచి వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.83.5 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. గతం కంటే ఈ సారి తగ్గింపు మరింత పెరిగింది. ఇదే సమయంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గృహ…

Read More

బీజేపీ సర్కార్ ఒక కుటుంబం-ఒక గుర్తింపు కార్డు పేరుతో ఓ కొత్త పథకం అమలు

ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని బీజేపీ సర్కార్ ఒక కుటుంబం-ఒక గుర్తింపు కార్డు పేరుతో ఓ కొత్త పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ కుటుంబానికి గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. వీటి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఇప్పటివరకూ 78 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 33 వేలకు పైగా దరఖాస్తులకు ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు యోగీ ప్రకటించారు. యూపీలోని ప్రతి కుటుంబంలో కనీసం ఓ…

Read More

సహనం కోల్పోయిన వ్యక్తి చేసిన పనికి ఆ కుటుంబం రోడ్డున పడింది.

సూరత్/గుజరాత్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా భార్య, పిల్లల తీరుతో ఇంటి పెద్ద విసిగిపోతున్నాడని తెలిసింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి, సహనం కోల్పోయిన వ్యక్తి చేసిన పనికి ఆ కుటుంబం రోడ్డున పడింది.   కుటుంబ కలహాలతో ఓ తండ్రి తన సొంత కూతురిని కత్తితో 25 సార్లు పొడిచి చంపిన దారుణ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది….

Read More

మళ్లీ ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుల జాబితాలో మరోసారి నెంబర్ వన్ గా నిలిచారు టెస్లా, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్. టెస్లా సిఈఓ ఎలాన్ మస్క్ మరోమారు ప్రపంచ అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని తిరిగి సంపాదించారు. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం టెస్లా సీఈవో యొక్క నికర విలువ ఇప్పుడు దాదాపు 192 బిలియన్ డాలర్లు. ఈ సంపదతో ప్రపంచంలో నెంబర్ వన్ గా ఎలాన్ మస్క్ నిలిచారు. గతంలో నంబర్ వన్ స్థానంలో ఉన్న లగ్జరీ వ్యాపారవేత్త,…

Read More

చరణ్‌జిత్ చన్నీ మేనల్లుడిపై పంజాబ్‌ సీఎం సంచలన ఆరోపణలు

మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు క్రికెటర్ జాస్ ఇందర్ సింగ్ నుంచి రూ. 2 కోట్లు డిమాండ్ చేసినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపించారు

Read More

డ్రగ్స్ కంట్రోల్- నార్కోటిక్ బ్యూరోల చీఫ్స్ గా హైదరాబాద్-సైబరాబాద్ సీపీలు

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్​, సైబర్​ నేరాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత అటువైపు అడుగులు వేయకుండా జాగ్రత్తలను తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్​ సరఫరా కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రెండు కొత్త వింగ్ లను రాష్ట్ర హోం శాఖ స్టార్ట్ చేసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా నాలుగు వేల మందితో నార్కోటిక్స్​, సైబర్​ బ్యూరోలను ఏర్పాటు…

Read More

: 59 మంది పిల్లల అక్రమ రవాణా.. రక్షించిన పోలీసులు

సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), మహారాష్ట్ర పోలీసులు బుధవారం బీహార్-పుణె రైలులో ఆపరేషన్ నిర్వహించి మానవ అక్రమ రవాణాదారుల నుండి 59 మంది పిల్లలను రక్షించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని జల్గావ్, నాసిక్ జిల్లాల్లోని భుసావల్, మన్మాడ్ వద్ద దానాపూర్-పుణె ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ఈ పిల్లలను రక్షించినట్లు వారు తెలిపారు. “విశ్వసనీయ సమాచారం ఆధారంగా, స్థానిక పోలీసులతో పాటు ఆర్పీఎఫ్‌ పోలీసులు, ఒక ఎన్జీవో…

Read More

తొమ్మిదిన్నర సంవత్సరాల్లో హైదరాబాద్ లో ఎలాంటి అలజడి లేదు

తెలంగాణ రాష్ట్రంలో రెండు కీలక విభాగాలు డ్రగ్స్ నార్కోటిక్స్ వింగ్ & తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వింగ్స్ ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వింగ్స్ ను రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో వింగ్ కు ఛీఫ్ గా సీవీ ఆనంద్, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వింగ్ కు ఛీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియామకం…

Read More