యువగళం పాదయాత్ర దెబ్బకి రోడ్డు మీదికి వస్తోన్న వైసీపీ దొంగల బ్యాచ్ : నారా లోకేశ్
యువగళం పాదయాత్ర దెబ్బకి వైసీపీ దొంగల బ్యాచ్ అంతా రోడ్డు మీదకి వస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. లోకేష్ ని అడ్డుకుంటాం అంటూ సవాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయంగా చచ్చిన శవాలు కూడా సవాళ్లు విసరడం వింతగా ఉందన్నారు. ‘అడ్డుకోవడానికి ఎంత మంది వచ్చినా మేము రెడీ…తన్నులు తినడానికి మీరు రెడీనా?’ అని లోకేశ్ సవాల్ చేశారు. అబద్దానికి మానవ రూపం జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్ కు ఒక శాపం ఉంది…..