Headlines

యువగళం పాదయాత్ర దెబ్బకి రోడ్డు మీదికి వస్తోన్న వైసీపీ దొంగల బ్యాచ్ : నారా లోకేశ్

యువగళం పాదయాత్ర దెబ్బకి వైసీపీ దొంగల బ్యాచ్ అంతా రోడ్డు మీదకి వస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. లోకేష్ ని అడ్డుకుంటాం అంటూ సవాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయంగా చచ్చిన శవాలు కూడా సవాళ్లు విసరడం వింతగా ఉందన్నారు. ‘అడ్డుకోవడానికి ఎంత మంది వచ్చినా మేము రెడీ…తన్నులు తినడానికి మీరు రెడీనా?’ అని లోకేశ్ సవాల్ చేశారు. అబద్దానికి మానవ రూపం జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్ కు ఒక శాపం ఉంది…..

Read More

కొత్తపేట మండలం మందపల్లి చేరుకున్న పవన్ కళ్యాణ్…

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన భాగంగా కొత్తపేట నియోజక వర్గం రావులపాలెం మీదగా కొత్తపేట మండలం మందపల్లి చేరుకున్న పవన్ కళ్యాణ్… మందపల్లి స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్ నందు భోజనం విరామం అనంతరం కొత్తపేట మీదుగా ర్యాలీ గా అవిడి బయలుదేరి వెళ్తున్న జనసేనాని…

Read More

ఈరోజు TGPAజిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గారిని కలవడం జరిగింది.

ఈరోజు TGPAజిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గారిని కలవడం జరిగింది.మన సిద్దిపేట జిల్లాలోషెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం కింద జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో మరియు మేజర్ గ్రామపంచాయతీలో. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ అవకాశాన్ని ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలలో అవకాశం కల్పించాలని నిరుపేద పిల్లల విద్య ప్రమాణాలను ప్రమాణాలను పెంచి…

Read More

కూలీలుగా మారిన ప్రభుత్వ ఉద్యోగులు పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో హడావిడి చేసిన అధికారులు

  పి. గన్నవరం : ప్రభుత్వ ఉద్యోగులు కూలీలుగా మారారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 10వ తారీఖున పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పి. గన్నవరం మండలం రాజుల పాలెంలో రైతులతో చర్చించనున్నారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించడానికి పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో అధికారులు హడావిడి చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నారు. అటు గ్రామంలోని మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడానిక అధికారులు అవస్థలు పడ్డారు. ప్రభుత్వ…

Read More

ధాన్యం రైతులకు ఉపాధి కూలీలతో సాయం అందించండి. — జొన్నాడ పిఎసిఎస్ చైర్మన్ ఆదిత్య రెడ్డి.

అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు అల్లాడుతున్న వరి రైతులకు ధాన్యం ఆరబోసేందుకు ఉపాధి కూలీలతో సాహయం అందించాలని, అధికారులను ప్రాధేయపడి అడుగుతున్నామని ఆలమూరు మండలం జొన్నాడ పిఎసిఎస్ చైర్మన్ తాడి మెహర్ ఆదిత్య రెడ్డి అన్నారు. గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆలమూరు మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో దాన్యం రోడ్లపైనే రాసులుగా పోశారని, వాటిని ఆడబెట్టేందుకు రైతుల అభ్యర్థన మేరకు బరకాలు ఏర్పాటుచేసి ఉపాధి కూలీలతో సహాయం అందించాలని…

Read More

కేరళలో విషాదం.. బోటు బోల్తాపడి 20 మంది జల సమాధి!

కేరళలో విషాదం.. బోటు బోల్తాపడి 20 మంది జల సమాధి! కేరళలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తాపడి 20 మంది మృత్యువాత పడ్డారు. మలప్పురం జిల్లా తనూర్ పట్టణంలోని తువల్‌తీరం బీచ్ సమీపంలో గత రాత్రి 7 గంటల సమయంలో జరిగిందీ ఘటన. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న హౌస్‌బోటు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. మృతుల్లో మహిళలు, ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో వీరంతా విహారానికి వచ్చి ఇలా ప్రమాదం బారినపడ్డారు….

Read More

ఏపీలో అవినీతి నిరోధానికి ప్రభుత్వం సంసిద్ధం.

అమరావతి : ఏపీలో అవినీతి నిరోధానికి ప్రభుత్వం సంసిద్ధం. ఏసీబీ ఆధ్వర్యంలో పనిచేసే అవినీతి నిరోధక టోల్ ఫ్రీ 14400 ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే 5000/- రూ నుoచి 10000/-రూ ఇవ్వనున్నారు. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఫిర్యాదులకు మరింత వీలు కలుగుతుంది. ఎక్కడైనా, ఎవరైనా, కలెక్టరేట్‌ కార్యాలయం అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, విద్యుత్ శాఖ కార్యాలయం అయినా, సబ్ ‌రిజిస్ట్రార్‌ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, తహసీల్దార్ అయినా,…

Read More

అర్హతే ప్రామాణికంగా ఇంటింటికీ సంక్షేమ ఫలాలు

అర్హతే ప్రామాణికంగా ఇంటింటికీ సంక్షేమ ఫలాలు వాడపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా అర్హులైన ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నారని ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. వాడపాలెం గ్రామంలో ఇంటింటికీ వెళ్ళి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ వాడపాలెం గ్రామంలో గత 4…

Read More

యాడికి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు యాడికి ఎమ్మార్వో గారికి వినతి పత్రం

యాడికి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు యాడికి ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది యాడికి మండల బిజెపి పార్టీ అధ్యక్షులు పొట్టే గంగాధర్ మాట్లాడుతూ యాడికి మండల విద్యార్థుల భవిష్యత్తు కొరకు గవర్నమెంట్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరడమైనది తాడిపత్రి తాలూకాలో జనాభాలను విస్తీర్ణం అతిపెద్ద మండలo యాడికి మండల విద్యార్థులకు తల్లిదండ్రులకు గవర్నమెంట్ కాలేజీ లేనందున మరి ముఖ్యంగా మహిళ విద్యార్థులకు కాలేజీకి పోవాలంటే రోజు అరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి…

Read More

ఇసుకపట్ల సునీల్ లతో పరామర్శించి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి, వారికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా

ఇటీవల మృతిచెందిన కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి చెందిన పాము లక్ష్మీ కుటుంబసభ్యులను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి, అడా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు, జడ్పీటీసీ గూడపాటి రమాదేవి ప్రవీణ్, వై.యస్.ఆర్.సి.పి.నాయకులు ఇసుకపట్ల సునీల్ లతో పరామర్శించి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి, వారికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

Read More