Headlines

గుండిపొటుతో కడియపులంక సర్పంచ్ మార్గాని మృతి కడియం,

గుండిపొటుతో కడియపులంక సర్పంచ్ మార్గాని మృతి కడియం, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సర్పంచ్ మార్గాని అమ్మాణి ఆదివారం రాత్రి గుండు పోటుతో మృతి చెందారు. జనసేన పార్టీకి చెందిన ఈమె ఆ పార్టీ నుంచి కడియం జెడ్పీటీసీగా గెలుపొందారు. జనసేన నుండి రాష్ట్రంలో గెలిచిన ఏకైక జెడ్పీటీసి అమ్మాణి. సర్పంచ్ గా కొనసాగించాలని జెడ్పీటీసి పదవికి రాజనామా చేశారు. ఈమె భర్త ఏడుకొండలు రాజకీయంగా అందరికీ సుపరిచితులు. అమ్మాణిని గతంలో ఎంపీటీసీగా కూడా టిడిపి…

Read More

పులిదిండిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి

పులిదిండిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామంలో శిథిలావస్థకు చేరిన పురాతన వేణుగోపాల స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి సి.జి.ఎఫ్ నిధుల నుండి మాచింగ్ గ్రాంట్ 75 లక్షల రూపాయలు మంజూరు చేయించి సోమవారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో సతీసమేతంగా హాజరై ప్రత్యేకపూజలలో నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ నియోజకవర్గంలో సి.జి.ఎఫ్ గ్రాంట్ నుండి గోపాలపురం ఉమా బలేశ్వరస్వామి దేవాలయం, వేణుగోపాల స్వామి…

Read More

వివేక హత్య కేసు టీవీ సీరియల్ లా సాగుతోంది…

వివేక హత్య కేసు టీవీ సీరియల్ లా సాగుతోంది… మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు టీవీ సీరియల్ లా సాగుతోంది… కేసులో దోషులు రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది..ఈ ప్రభుత్వానికి నేరస్తులు కొమ్ము కాయడంతో పాటు, శాంతిభద్రతలు సమస్య సృష్టిస్తుంది… ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు.. బండారు సత్యానందరావు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు.. కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం వాడపాలెంలో పార్టీ ఇంచార్జ్…

Read More

వారిని చూసి నేర్చుకో… జూనియర్ ఎన్టీఆర్ పై ట్రోలింగ్!

నందమూరి తారక రామారావు మనవడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ అంచలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. హీరో అన్న తర్వాత అభిమానులుంటారు.. ట్రోలర్స్ కూడా ఉంటారు. జూనియర్ విషయంలో కూడా అంతే. ఎంతమంది అభిమానులున్నారో ట్రోలర్స్ కూడా అదే సంఖ్యలో ఉన్నారు. మొదటినుంచి జూనియర్ అంటే గిట్టనివారు సోషల్ మీడియాలో తామరతుంపరులుగా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ వేడుకల సమయంలో కూడా ట్రోలింగ్ చేశారు. తాజాగా ఎన్టీఆర్…

Read More

పార్టీలో గుంటనక్కలు, చీడపురుగులు; మరోమారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి షాకింగ్ కామెంట్స్

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లాలోని తరిగొప్పుల మండల కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని సొంత పార్టీ నేతలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న ఆయన కుమార్తె ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేస్తే ప్రతిపక్షాల నాయకులు తన కుమార్తెను తన పై కేసు నమోదు చేసేలా కుట్రలు పన్నుతున్నారని వ్యాఖ్యలు…

Read More

స్కూల్ టీచర్ మీద వేటు వేసిన సిద్దూ ప్రభుత్వం, మ్యాటర్ తెలిస్తే షాక్ !

బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటకలో సీఎం సిద్దరామయ్య కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీని ఇంటికి పంపించడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు అన్నిఇన్ని కావు అని తెలిసింది. అయితే సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం మీద సెటైర్లు వేస్తూ వాట్సాప్ గ్రూప్స్ లో వైరల్ చేసిన ప్రభుత్వ టీచర్ మీద వేటు వేసి ఆయన్ను ఏకంగా ఇంటికి పంపించేశారు. బీజేపీకి ఊహించిన షాక్ ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డి, సిద్దరామయ్య పక్కన ప్రత్యక్షం ! కర్ణాటకలోని…

Read More

స్టాప్ లో ఆగకుండా వెళ్లిన రైలు- కిలోమీటర్ వెనక్కి వచ్చి ప్రయాణికుల్ని ఎక్కించుకున్న వైనం..

కేరళలో తాజాగా ఓ అశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ స్టేషన్ లో ఆగాల్సిన రైలు పొరబాటున ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో అప్పటివరకూ అక్కడ సదరు రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు కాస్తా అవాక్కయ్యారు. ఏం జరిగిందో తెలియక తికమక పడ్డారు. చివరికి రైలు ఆగకుండా వెళ్లిపోవడంపై ఆగ్రహంతో రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. తాము కొనుక్కున్న టికెట్ల డబ్బులు వెనక్కి ఇమ్మని కూడా కోరారు. అయితే అక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇలా ప్రయాణికుల్ని వదిలి…

Read More

గుడివాడ నీదా? నాదా? సై!

మాజీ మంత్రి కొడాలి నాని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున, 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. 2019 నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంద్వారా నాని రాష్ట్రవ్యాప్తంగా అందరి నోళ్లల్లో నానుతున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆయన ప్రధాన టార్గెట్ గా మారారు.  …

Read More

నరేష్ ఆస్తి.. రూ.వెయ్యి కోట్ల పైనే!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా, క్యారెక్టర్ యాక్టర్ గా విజయవంతమైన నరేష్ ఆస్తి పాస్తుల గురించి తరుచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. మొదటి నుంచి నటుడిగా బిజీగా ఉండే నరేష్.. తన తల్లి విజయ నిర్మల నుంచి వచ్చిన ఆస్తులను కలిపితే రూ.వెయ్యి కోట్లపైనే ఉంటుంది. ఈ విషయాన్ని మీడియాతోకానీ, ఇంటర్వ్యూల్లోకానీ ఏనాడూ చెప్పలేదు. లీడ్ రోల్ చేసిన కొత్త చిత్రం ‘మళ్ళీ పెళ్ళి’ని నరేష్ గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా…

Read More

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం భారీ వర్షం

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, వడగళ్లతో వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెంగళూరులో భారీ కారు మేఘాలు కమ్మేయడంతో పాటు కుండపోతగా వర్షం కురవడంతో వాహనదారులు రోడ్లపైనే వాహనాలను నిలిపివేశారు. Bengaluru Rains | కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, వడగళ్లతో వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెంగళూరులో…

Read More