గుండిపొటుతో కడియపులంక సర్పంచ్ మార్గాని మృతి కడియం,
గుండిపొటుతో కడియపులంక సర్పంచ్ మార్గాని మృతి కడియం, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సర్పంచ్ మార్గాని అమ్మాణి ఆదివారం రాత్రి గుండు పోటుతో మృతి చెందారు. జనసేన పార్టీకి చెందిన ఈమె ఆ పార్టీ నుంచి కడియం జెడ్పీటీసీగా గెలుపొందారు. జనసేన నుండి రాష్ట్రంలో గెలిచిన ఏకైక జెడ్పీటీసి అమ్మాణి. సర్పంచ్ గా కొనసాగించాలని జెడ్పీటీసి పదవికి రాజనామా చేశారు. ఈమె భర్త ఏడుకొండలు రాజకీయంగా అందరికీ సుపరిచితులు. అమ్మాణిని గతంలో ఎంపీటీసీగా కూడా టిడిపి…