Headlines

గ్రామస్థాయిలో ఓటరు వెరిఫికేషన్ వుంది శాతం పూర్తి చేయాలి

గ్రామస్థాయిలో ఓటరు వెరిఫికేషన్ వుంది శాతం పూర్తి చేయాలి కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో కాపు కళ్యాణ మండపంలో ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట మండలాలకు సంబంధించి క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ కన్వీనర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులుకు ఓటర్ వెరిఫికేషన్ తదితర విషయాల మీద ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రావులపాలెం మండల…

Read More

85 లక్షల విలువ గల పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి తీరనున్న ఊబలంక వాసుల కరెంటు కష్టాలు.

85 లక్షల విలువ గల పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి తీరనున్న ఊబలంక వాసుల కరెంటు కష్టాలు. రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలోని 33/11కెవి సబ్ స్టేషన్ నందు 85 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 3.5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ మరియు 33 కెవి, 11 కెవి బ్రేకర్లను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఊబలంక గ్రామం…

Read More

గంటి కుక్కకాటు బాధితులను పరామర్శించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి

  కొత్తపేట మండలం గంటి గ్రామంలో మంగళవారం ఉదయం వీధి కుక్క చేసిన దాడిలో గాయపడి కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించి హాస్పిటల్ సూపరింటెండెంట్ తో మాట్లాడి అందరికీ మెరుగైన వైద్యం అందించాలని, మెడిసిన్స్ ఏమైనా అవసరం అయితే తెలియచేస్తే ఏర్పాట్లు చేయిస్తామని పై హాస్పిటల్ కు తరలించాలంటే దేనికి వెనుకాడద్దని తెలియచేశారు.

Read More

జగనన్నే మా భవిష్యత్తు అంటున్న రాష్ట్ర ప్రజలు వాడపాలెంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి.

జగనన్నే మా భవిష్యత్తు అంటున్న రాష్ట్ర ప్రజలు వాడపాలెంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి. వై.యస్.ఆర్.సి.పి ఏప్రిల్ 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 15 వేల సచివాలయాలలో జగనన్నే మా భవిష్యత్తు పేరుతో మెగా పీపుల్ సర్వేను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 7 లక్షల మంది పార్టీ సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని సందర్శించి, కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 3500 మంది పార్టీ సైనికులు గృహ సారధులుగా,…

Read More

వానపల్లిలో మలేరియా దినోత్సవం ర్యాలీ

  కొత్తపేట : కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో మలేరియా దినోత్సవ ర్యాలీ మంగళవారం నిర్వహించారు. వానపల్లి పిహెచ్సి డాక్టర్ కె ఎస్ ఎస్ బి హర్ష, కొత్తపేట డివిజనల్ అధికారి డాక్టర్ ఎం. సుమలత ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఇంటి పరిసరాలలో నీటి గుంటలు చెత్తాచెదారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారులు ఎం….

Read More

అంబెడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో బంగారపు పూతరేకులు తయారీ..

అంబెడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో బంగారపు పూతరేకులు తయారీ.. అక్షయ తృతీయ సందర్భంగా బంగారంతో తయారు చేసిన పూతరేకులు. ఎడిబుల్ గోల్డ్ స్వీట్స్ తయారీలో వినియోగించే స్వర్ణ రేకులతో తయారుచేసిన పూతరేకులు.. బంగారం పూతరేకులు ఒక్కోటి ధర రూ.800.. అక్షయ తృతీయ సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం చాదస్తం పుతరేకుల షాప్ లో 24 క్యారెట్స్ ఎడిబుల్ గోల్డ్ తో తయారు చేసిన పుతరేకులు.. పూతరేకులను కొనుగోలు చేసి రుచి చూసిన జనం.. ఒక్కొక్క పూత…

Read More

అమలాపురం డిఎస్పీ మాధవ రెడ్డి బదలి . బందరు డిఎస్పీ గా బదలి అయిన మాధవరెడ్డి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా   అమలాపురం డిఎస్పీ మాధవ రెడ్డి బదలి . బందరు డిఎస్పీ గా బదలి అయిన మాధవరెడ్డి . మార్కాపురం డిఎస్పీ ఎం కిషోర్ కుమార్ ను అమలాపురం డిఎస్పీ గా బదిలీ . రాంచంద్రపురం డిఎస్పీ గా అంబికా ప్రసాద్ . అక్కడ పని చేసిన డిఎస్పీ బాలచంద్ర రెడ్డిని టెక్కలి డిఎస్పీ గా బదలి

Read More

సర్పంచ్ వర్రే రేణుకాదేవి మృతిచెందటంతో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి వారి కుటుంబసభ్యులను పరామర్శించి, మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు

రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు సర్పంచ్ వర్రే రేణుకాదేవి మృతిచెందటంతో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి వారి కుటుంబసభ్యులను పరామర్శించి, మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Read More

అడా మొట్టమొదటి చైర్మన్ గా గొల్లపల్లి నియామక ఉత్తర్వులు అందచేసిన ప్రభుత్వ విప్ చిర్ల

  నూతనంగా ఏర్పడిన అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా వై.యస్.ఆర్.సి.పి.సీనియర్ నాయకులు గొల్లపల్లి డేవిడ్ రాజ్ ను నియమిస్తూ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు బుధవారం జారీచేశారు. ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి వాడపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డేవిడ్ రాజ్ కు ఉత్తర్వులు అందచేసి శుభాకాంక్షలు తెలియచేశారు.

Read More

సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ ఓటీటీ పార్ట్నర్ కన్ఫామ్..

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి ధరమ్ తేజ సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాగా.. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో మెగా అభిమానులతో పాటు సాయి ధరమ్ తేజ్…

Read More