యాడికి మండల కేంద్రంలోనిటిడిపితోనే సంక్షేమం అభివృద్ధి..
న్యూస్.9) మండల కేంద్రమైనయాడికిలొ తెలుగుదేశం సీనియర్ నాయకులు చవ్వా గోపాల్ రెడ్డి, మండల కన్వీనర్ రుద్రమ నాయుడు మాజీ ఎంపీపీ వేలూరి రంగయ్య .ఆధ్వర్యంలో స్థానిక ఒకటవ వార్డు, రెండవ వార్డు, అంకాలమ్మ వీధి, మసీదు వీధి, కోట వీధి, వెంగమా నాయుడు కాలనీ, వీధులలోముమ్మర ప్రచారం చేశారు. తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ వైసీపీకి ఓటు వేస్తే అభివృద్ధి శూన్యమని, టిడిపి అధికారంలో ఉన్నప్పుడు సిసి రోడ్లు, పారిశుద్ధ్యం, రక్షిత మంచినీరు గండికోట నుండి యాడికి కీ…