Headlines

యాడికి మండల కేంద్రంలోనిటిడిపితోనే సంక్షేమం అభివృద్ధి..

న్యూస్.9) మండల కేంద్రమైనయాడికిలొ తెలుగుదేశం సీనియర్ నాయకులు చవ్వా గోపాల్ రెడ్డి, మండల కన్వీనర్ రుద్రమ నాయుడు మాజీ ఎంపీపీ వేలూరి రంగయ్య .ఆధ్వర్యంలో స్థానిక ఒకటవ వార్డు, రెండవ వార్డు, అంకాలమ్మ వీధి, మసీదు వీధి, కోట వీధి, వెంగమా నాయుడు కాలనీ, వీధులలోముమ్మర ప్రచారం చేశారు. తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ వైసీపీకి ఓటు వేస్తే అభివృద్ధి శూన్యమని, టిడిపి అధికారంలో ఉన్నప్పుడు సిసి రోడ్లు, పారిశుద్ధ్యం, రక్షిత మంచినీరు గండికోట నుండి యాడికి కీ…

Read More

తెలంగాణ ప్రభుత్వం రెవిన్యూ శాఖ.. తహశీల్దార్ కార్యాలయం..

తెలంగాణ ప్రభుత్వం రెవిన్యూ శాఖ తహశీల్దార్ కార్యాలయం బూర్గంపాడు22, న్యూస్ 9 ఇందుమూలముగా మీడియా మిత్రులకు తెలియజేయునది ఏమనగా …!, 1) బూర్గంపహాడ్ మండలం లోని మొరంపల్లి బంజర్ గ్రామంలో గల పోలింగ్ స్టేషన్ నంబర్ 237 (MPPS Morampalli Banjar) లోని సుమారు 852 ఓటర్లు వేపలగడ్డ కి చెందిన వారు ఉన్నారు. వారు వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి సుమారు 2 కి.మీ ప్రయాణించాల్సి వస్తుంది. కావున అట్టి పోలింగ్ స్టేషన్ ను…

Read More

ప్రజా సంక్షేమ సారధి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికే పట్టం కట్టండి – వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు..

న్యూస్ నైన్ టీవీ YGR     ప్రజా సంక్షేమ సారధి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికే పట్టం కట్టండి – వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు*   20.04.2024 తేదీన ఎమ్మిగనూరు పట్టణంలో 16వ వార్డు నందు వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు,ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వై రుద్ర గౌడ్…

Read More

పేదల సంక్షేమమే జగనన్న లక్ష్యం..

న్యూస్ నైన్ టీవీ YGR     పేదల సంక్షేమమే జగనన్న లక్ష్యం   21.04.2024 తేదీన 14 వ వార్డ్ పెద్ద కటిక గేరి నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వై రుద్ర గౌడ్ ,వార్డ్ కౌన్సిలర్ ఖాసింబేగ్ , పార్టీ శ్రేణులతో కలిసిఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ మేలు చేసిన…

Read More

తాడేపల్లిగూడెంలోవైసీపీకి గట్టి షాక్.. -వెయ్యి మందితో జనసేన తీర్థం పుచ్చుకున్న మారం వెంకటేశ్వరరావు..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 20: తాడేపల్లిగూడెం లో వైసీపీకి గట్టి షాక్ తగిలింది మాజీ కౌన్సిలర్ ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు సుమారు వెయ్యి మంది ఆర్య వైశ్యులు ఇతర స్నేహితులు 31 వ వార్డు ప్రజలు వైయస్సార్సీపీకి రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకున్నారు. తొలుత ఎస్వీఆర్ సర్కిల్ నుండి భారీ ఊరేగింపుగా ఎం.వి.ఆర్ రెసిడెన్సి వరకు 3,000 మందితో ర్యాలీ నిర్వహించారు. తదనంతరం ఎంవిఆర్…

Read More

యాడికి మండలంలోని రాయలచెరువు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయలచెరువు గ్రామం నందు సమన్వయకర్త తలారి నాగేష్ ఆధ్వర్యంలో తాడపత్రి వైకాపా శాసనసభ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, అనంతపురం పార్లమెంటు వైకాపా అభ్యర్థి మాల గుండ్ల శంకర్ నారాయణ గారి అమూల్యమైన ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న వైకాపా నాయకులు, కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యూస్.9)యాడికి మండలంలోని రాయలచెరువు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయలచెరువు గ్రామం నందు సమన్వయకర్త తలారి నాగేష్ ఆధ్వర్యంలో తాడపత్రి వైకాపా శాసనసభ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, అనంతపురం పార్లమెంటు వైకాపా అభ్యర్థి మాల గుండ్ల శంకర్ నారాయణ గారి అమూల్యమైన ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న వైకాపా నాయకులు, కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

యాడికి మండలంలోని పుప్పాల గ్రామం లో పర్యటించి ప్రజల యోగ క్షేమాలను, వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించిన కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కార్యక్రమంలో యాడికి మండలం వైసిపి సీనియర్ నాయకులు బాల రమేష్ బాబు..

న్యూస్.9)యాడికి మండలంలోని పుప్పాల గ్రామం లో పర్యటించి ప్రజల యోగ క్షేమాలను, వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించిన కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కార్యక్రమంలో యాడికి మండలం వైసిపి సీనియర్ నాయకులు బాల రమేష్ బాబు మాజీ జెడ్పిటిసి వెన్నపూస వెంకటరామిరెడ్డి నగరూరు బ్రహ్మానంద రెడ్డి చందన.శివ. కార్యకర్తలు పిన్నేపల్లె కొండారెడ్డి . రవి శంకర్.సుబ్బారెడ్డి భాస్కర్ రెడ్డి. డేరంగుల శంకర.వి వెంకటేష్…

Read More

ప్రజా సంక్షేమ సారధి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికే పట్టం కట్టండి – వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు..

న్యూస్ నైన్ టీవీ YGR     ప్రజా సంక్షేమ సారధి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికే పట్టం కట్టండి – వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు 20.04.2024 తేదీన ఎమ్మిగనూరు పట్టణంలో 16వ వార్డు నందు వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు,ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వై రుద్ర గౌడ్ గారు,వార్డు…

Read More

యాడికి మండలం C.లక్షుంపల్లెపంచాయతీ దైవాలమడుగు గ్రామం నుంచి వైసీపీని వీడి 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక….

న్యూస్.9).యాడికి మండలం C.లక్షుంపల్లెపంచాయతీ దైవాలమడుగు గ్రామం నుంచి వైసీపీని వీడి 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో జేసీ అస్మిత్ రెడ్డి సమక్షంలో సుబ్బారెడ్డి, సుధాకర్ నాయుడు, రాజారెడ్డి, రామంజీనేయరెడ్డి, సుదర్శన్ రెడ్డి జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు రవికుమార్ రెడ్డి, మరియు మండలనాయకులు చలమా రెడ్డి ఆధ్వర్యలో కండువా వేసుకున్నారు పార్టీలో చేరిన వారిలో శ్రీనివాస యాదవ్ నాగేష్ యాదవ్ నాగరాజు యాదవ్ కరుణాకర్ యాదవ్, వెంకట్రాముడు యాదవ్ ,పెద్ద వెంకటరాముడు యాదవ్, ఎం సి వెంకటరెడ్డి…

Read More

మండల కేంద్రమైన యాడికిలో ప్రభుత్వ పాఠశాల నంబర్ త్రీ స్కూలులో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి,విద్యార్థినులు సరస్వతి పూజ ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల సిబ్బంది, మరియు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు…

న్యూస్.9)మండల కేంద్రమైన యాడికిలో ప్రభుత్వ పాఠశాల నంబర్ త్రీ స్కూలులో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి,విద్యార్థినులు సరస్వతి పూజ ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల సిబ్బంది, మరియు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.

Read More