Headlines

యాడికి మండల కేంద్రంలోనివైసీపీ నుంచి టిడిపిలోకి చేరిన మైనార్టీ సోదరులు…

న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోనివైసీపీ నుంచి టిడిపిలోకి చేరిన మైనార్టీ సోదరులు. ‌ మండల కేంద్రమైన యాడికిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి పార్టీలోకి చేరినారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మైనార్టీలకు దుల్హన్ స్కీం కింద పేద మైనార్టీలకు 50 వేల రూపాయలు ఇచ్చేది ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కీము అమలు కావడం లేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు దుల్హన్ స్కీం కింద లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఒక్కరికి కూడా…

Read More

యాడికి మండల కేంద్రంలోనితాండ్ర విక్రమ్ ఆధ్వర్యంలో టీడీపీలోకిచేరికలు..  

న్యూస్.9) తెలుగుదేశం యువ నాయకుడు తాండ్ర విక్రమ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన యాడికి గ్రామ యువకులు, యాడికి గ్రామం నారాయణస్వామి కాలనీకి చెందిన పలువురు యువకులు జెసి ప్రభాకర్ రెడ్డి, తెలుగు యువత తాడిపత్రి నియోజకవర్గ ఉపాధ్యక్షులు తాండ్ర విక్రమ్ ఆధ్వర్యంలో జక్కా రామయ్య, లక్ష్మయ్య, వద్దిరాజు, వలి, సఫారీ నరేంద్ర, నందీశ్వర, చంద్రశేఖర్, బషీర్. మరియు దాదాపుగా 20 కుటుంబాలు టిడిపి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్అంశాలు నచ్చి తల్లిదండ్రుల భవిష్యత్తు కంటే పిల్లల భవిష్యత్తు…

Read More

వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ మాజీ పట్టణ మహిళ అధ్యక్షురాలు గాజుల గోకరమ్మ..

న్యూస్ నైన్ టీవీ పులికొండ YGR   24.03.2024 తేదీన ఎమ్మిగనూరు పార్టి  కార్యాలయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారి సమక్షంలోమున్సిపల్ వైస్ చెర్మెన్ నజీర్ అహమ్మద్, 29వార్డుఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ టీడీపీ పట్టణ మహిళ అధ్యక్షురాలు గోకారమ్మతో పాటు లక్ష్మీ,చంద్రిక,దుర్గ,బోడి పద్మావతి, ఆవుల పద్మావతి, పాండు,శివకుమార్,వెంకటేష్,ప్రసాద్,విశ్వనాథ్,చిన్ను,ఉదయ్,గోవిందరాజులు,రమేష్,నారాయణ,కర్రెప్ప  సుమారుగా 80 కుటుంబాలు చేరడం జరిగింది. వీరిని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు,…

Read More

ఈనెల 29న ఎమ్మిగనూరు కు సిఎం వైఎస్ జగన్ రాక..వీవర్స్ కాలనీ మైదానంలో మేము సిద్దం బహింగ సభ..

న్యూస్ నైన్ టీవీ పులికొండ YGR ఈనెల 29న ఎమ్మిగనూరు కు సిఎం వైఎస్ జగన్ రాక • వీవర్స్ కాలనీ మైదానంలో మేము సిద్దం బహింగ సభ   _24-03-2024 తేదీన ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు కు ఈ నెల 29 న సీఎం జగన్ రానున్నారు. ఇందుకు గాను “మేముసిద్ధం” బహిరంగ సభ కోసం గ్రౌండ్ ను పరిశీలించిన వైసీపీ జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి గారు, ఎమ్మెల్సీ మధుసూదన్ రెడ్డి గారు, కర్నూలు ఎంపీ…

Read More

ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సందర్భంలో…లైసెన్సుడ్ గన్స్ మీ పరిధిలో పోలీ స్టేషన్లలో అప్పగించండి: పోలీసు శాఖ..

  ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో లైసెన్సుడ్ ఆయుధాలు కలిగి ఉన్నవారందరూ వాటిని వారి సమీప పోలీసు స్టేషన్ లో అందజేయాలని రాష్ట్ర పోలీసు శాఖ తాజాగా సూచించింది. ఎన్నికలయ్యే వరకు కొత్త ఆయుధాల జారీని కూడా నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. తమ వద్ద సమాచారం ఉన్న లైసెన్సుదారులందరికీ పోలీసులు ఈ సమాచారాన్ని పంపుతున్నారు.   రాష్ట్రంలో సుమారు 10 వేలమంది వరకు గన్ లైసెన్సు కలిగి ఉన్నట్లు సమాచారం.

Read More

ఘనంగా చవ్వా గోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు..

ఘనంగా చవ్వా గోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు తెలుగుదేశం సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రుద్రమ నాయుడు, మాజీ ఎంపిటిసి దడియాల ఆది, గండికోట లక్ష్మణ్, తాండ్ర విక్రమ్, డేరంగుల రాజశేఖర్, మధురాజ్, సెల్ పాయింట్ చాంద్ బాషా, నరసింహులు, ఉప్పలపాడు రామకృష్ణ, నరసింహ చౌదరి, కోడూరు నీలకంఠారెడ్డి. తదితరులు ఈ…

Read More

కోడుమూరులో శ్రీస్నేహ వినాయక కళ్యాణ మండపంలో హెచ్. కైరవాడి రమణ రెడ్డి గారి కుమారుడు వివాహానికి హజరైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు, బుట్టా శివనీలకంఠ గారు..

న్యూస్ నైన్ టీవీ పులికొండ YGR   24-03-2024 తేదీన కోడుమూరులో శ్రీస్నేహ వినాయక కళ్యాణ మండపంలో హెచ్. కైరవాడి రమణ రెడ్డి గారి కుమారుడు వివాహానికి హజరైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు, బుట్టా శివనీలకంఠ గారు, వారు నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో నాయకులు బుట్టా ప్రతూల్ గారు, బందె నవాజ్, లోక్ నాధ్ రెడ్డి, పులికొండ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More

అనుమతులన్నీ.. సువిధ తోనే..ఎన్నికల ప్రచారానికి అవసరమైన అనుమతులను సువిధ యాప్ ద్వారా పొందే అవకాశం…

అనుమతులన్నీ.. సువిధ తోనే…. ఎన్నికల ప్రచారానికి అవసరమైన అనుమతులను సువిధ యాప్ ద్వారా పొందే అవకాశం… రాజకీయ పక్షాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్…. ఏలూరు, మార్చి,23:ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే ర్యాలీలు, సమావేశాలు, ప్రదర్శనలు, మైక్ సెట్స్, వాహనాలు, హోర్డింగులు వంటి వినియోగానికి సువిధ యాప్ ద్వారా ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు.   శనివారం సాయంత్రం వివిధ రాజకీయ…

Read More

బలమైన ప్రజాస్వామ్యంకోసం ఎక్కవ భాగస్వామ్యం..ఓటర్లలో చైతన్యం కోసమే స్వీప్..

పత్రికా ప్రకటన   బలమైన ప్రజాస్వామ్యంకోసం ఎక్కవ భాగస్వామ్యం…   ఓటర్లలో చైతన్యం కోసమే స్వీప్….   ఓటర్ల కు నమూనా ఈవిఎంలపై ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్…   ఏలూరు, మార్చి,23: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటుహక్కును వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్…

Read More

అప్పులు తీర్చేందుకు రైతు అతి తెలివి.. పొలంలోనే గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు..చివరికి కట కటాలు పాలైన రైతు..

ప్రకాశం జిల్లా. యరగొండపాలెం. నియోజకవర్గం.   మనిషి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అలాంటి వాటిల్లో అప్పులు అనేవి కూడా ఒకటి.   ముఖ్యంగా పంటలు పండించే రైతులు అప్పుల బాధతో నరకం అనుభవిస్తుంటారు.   పంటల కోసం చేసిన రుణం తీర్చలేక కొందరు ఆస్తులను అమ్ముతున్నారు. మరికొందరు ఆ ఆస్తులు కూడా లేకా, అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు.     అయితే తాజాగా ఓ రైతు మాత్రం అప్పుల నుంచి…

Read More