యాడికి మండల కేంద్రంలోనివైసీపీ నుంచి టిడిపిలోకి చేరిన మైనార్టీ సోదరులు…
న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోనివైసీపీ నుంచి టిడిపిలోకి చేరిన మైనార్టీ సోదరులు. మండల కేంద్రమైన యాడికిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి పార్టీలోకి చేరినారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మైనార్టీలకు దుల్హన్ స్కీం కింద పేద మైనార్టీలకు 50 వేల రూపాయలు ఇచ్చేది ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కీము అమలు కావడం లేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు దుల్హన్ స్కీం కింద లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఒక్కరికి కూడా…