మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా దగ్గర చేగుంట మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో   మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపబడినవి..

మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా దగ్గర చేగుంట మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపబడినవి. గాంధీ చౌరస్తా దగ్గర బర్తడే కేక్ కట్ చేసి అనంతరం స్థానిక హాస్పిట లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మోదం శ్రీనివాస్ , చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల…

Read More

తాడేపల్లిగూడెం వాసవి, వనిత క్లబ్ సేవా కార్యక్రమాలు అద్భుతం: నున్న ఆనంద్

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 17:   తాడేపల్లిగూడెం వాసవి క్లబ్ మరియు వనిత క్లబ్ ఆధ్వర్యంలో శనివారం వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాలతో జోన్ చైర్ పర్సన్ స్నేహపూర్వక పర్యటనలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని వాసవి క్లబ్ అధ్యక్షులు నున్న ఆనందు ఒక ప్రకటనలో తెలియజేశారు. పేదవారికి చీరలు, దుప్పట్లు పంపిణీ ,మొక్కలు నాటడం, పేద మహిళలకు కుటుంబాలకు సరిపడా బియ్యం మరియు వంట సరుకులు…

Read More

డిప్యూటీ సీఎం కొట్టు ను కలిసిన తాడేపల్లిగూడెం కొత్త డిఎస్పి..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 17:   తాడేపల్లిగూడెం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి ఎస్ ఆర్ వి ఎస్ ఎన్ మూర్తి శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బదిలీల్లో భాగంగా మూర్తి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇంతవరకు ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన శరత్ రాజ్ కుమార్ బదిలీపై వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో బదిలీపై ఇక్కడికి వచ్చిన మూర్తి శనివారం బాధ్యతలు స్వీకరించారు….

Read More

ఈరోజు మల్కాజ్గిరి చౌరస్తాలో మన ప్రియతమ బి.ఆర్. ఎస్. అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 70వ పుట్టినరోజు సందర్భముగా, గౌరవ ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు కేక్ కటింగ్..

ఈరోజు మల్కాజ్గిరి చౌరస్తాలో మన ప్రియతమ బి.ఆర్. ఎస్. అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 70వ పుట్టినరోజు సందర్భముగా, గౌరవ ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు కేక్ కటింగ్ చేసి మల్కాజ్గిరి గాంధీ పార్క్ లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ సునీత రాము యాదవ్, ఉపేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, రాహుల్, అంజయ్య, హనుమంతరావు, ఖలీల్, చిన్న యాదవ్, సైదులు, కోటేష్, సతీష్, జనార్దన్,…

Read More

‘జాతీయస్థాయి పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో దండగర్ర హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ’..

    పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి17:   కేంద్ర పర్యాటక, అటవీ మంత్రిత్వ శాఖ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (న్యూఢిల్లీ) సంయుక్తంగా నిర్వహించిన జాతీయస్థాయి ‘ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం(ఫిబ్రవరి 2వ తేదీ)’ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దండగర్ర కు చెందిన 11 మంది విద్యార్థులు ప్రశంసా పత్రాలు అందుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో 5వ తరగతి విద్యార్థులు…

Read More

సమగ్ర కుల గణన తో మల్కాజ్గిరి లో సంబరాలు…

  రాష్ట్ర శాసనసభ శుక్రవారం కులగన తీర్మానానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో 140 డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీడి సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో జోతిరావు పులే విగ్రహానికి పూల మాల వేసి, పాలాభిషేకం చేశారు సంపత్ గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీలో కుల గణన తీర్మానం బీసీల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని అన్నారు బీసీ వర్గాల దశాబ్దాలుగా చేస్తున్న డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం అని అన్నారు బీసీలు రాజకీయంగా సామాజికంగా ఎదగడానికి ఈ సర్వే…

Read More

యాడికి మండల కేంద్రంలోనిశ్రీ వివేకానంద హై స్కూల్,,మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్,, యాడికి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం..,

న్యూస్.9) కోన రోడ్డు లోని *శ్రీ వివేకానంద హై స్కూల్* వారి సహకారంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ యాడికి వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం *శ్రీ వివేకానంద హై స్కూల్* ఆవరణలో ఉదయం తొమ్మిది గంటల నుంచి *శాంతిరాం హాస్పిటల్, కర్నూలు* వారిచే *ఉచిత కంటి వైద్య శిబిరం* నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో కంటి సమస్యలు ఉన్నవారికి డాక్టర్లచే పరీక్షలు చేయించుకొని అవసరమైన చికిత్సలు ఉచితంగా చేస్తామని హాస్పిటల్ వారు తెలియజేశారు.కావున అటువంటి సమస్యలు…

Read More

చేగుంటకు నూతనంగా వచ్చిన ఎస్ఐ ని సన్మానించిన టెలికం బోర్డ్ మెంబర్ సోమ సత్యనారాయణ..

చేగుంటకు నూతనంగా వచ్చిన ఎస్ఐ ని సన్మానించిన టెలికం బోర్డ్ మెంబర్ సోమ సత్యనారాయణ . ఈ కార్యక్రమంలో చేగుంట పట్టణ BRSఅధ్యక్షుడు ఎర్ర యాదగిరి, అన్నసరంBRS అధ్యక్షుడు bonagiri నర్సింహులు, రెడ్డిపల్లి మాజీ ఉపసర్పంచ్, పొలంపల్లి యాట సిద్ధిరాములు, బోనాల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మురాడి బిక్షపతి, BRS ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు కుర్ర లక్ష్మీనారాయణ , ,పట్టణ అధ్యక్షుడు పొట్టి బాబు, శ్రావణ్, BRSకామారం ఆంజనేయులు సీనియర్ నాయకులు పాల్గొన్న నారు .

Read More

ఆధార్ ఉంటేనే గృహ జ్యోతి..

బూర్గంపాడు 17 న్యూస్ 9 విద్యుత్ కనెక్షన్ నెంబర్ కు ఆధార్ తో అనుసంధానం లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వం మార్గదర్శకాలు జారి ఆధార్ కార్డు ఉన్న వారికే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యుత్ కలెక్షన్ నంబర్ను లబ్ధిదారుల ఆధార్ తో అనుసంధానం చేయనున్నట్టు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పింది. ఆధార్ లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలని సూచించింది. అదేంటిఫికేషన్…

Read More

క్రీడల్లో రాణిస్తే ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 16: పాఠశాల స్థాయి నుంచే విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణిస్తే ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు నులభంగా లభిస్తాయని మండల విద్యాశాఖ అధికారి పి.ఎం.కె. జ్యోతి అన్నారు. ఇటీవల అపుస్మా ఆధ్వర్యంలో ప్రవేటు పాఠశాలలకు నిర్వహించబడిన జోన్ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. శుక్రవారం లయన్సక్లబ్ హాల్లో ఈ పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎం.ఇ.ఓ. జ్యోతి మాట్లాడుతూ ప్రవేట్ పాఠశాలల్లో కేవలం చదువుకే పరిమితం…

Read More