Headlines

9యాడికి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు యాడికి బిజెపి మండల కార్యవర్గ సమావేశం తాడిపత్రి అసెంబ్లీ కో కన్వీనర పోట్టే గంగాధర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం..

న్యూస్. 9యాడికి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు యాడికి బిజెపి మండల కార్యవర్గ సమావేశం తాడిపత్రి అసెంబ్లీ కో కన్వీనర పోట్టే గంగాధర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి సింగంశెట్టి విశ్వనాథ్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి శాలువా పూలమాలు వేసి ఘనంగా సన్మానించడం జరిగింది S విశ్వనాథ్ గారు మాట్లాడుతూ 500 సంవత్సరాలు పోరాట ఫలితంగా 2024 జనవరి 22వ తారీఖున అయోధ్య రామ మందిరం…

Read More

మణుగూరులో తండ్రికి అంత్యక్రియలు చేసిన కుమార్తెలు..

తేదీ:17/12/2023 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు న్యూస్ 9 లైవ్ మణుగూరులో తండ్రికి అంత్యక్రియలు చేసిన కుమార్తెలు వైన నరసింహారావు అను వ్యక్తి ఆరోగ్య కారణంగా చనిపోయాడు ఆరుగురు సంతానము ఆరుగురు సంతానంలో ఒక కుమారుడు కుమారుడు గత ఏడాది గోదావరిలో పడి చనిపోయిన కారణంగా ఆదివారం రోజు తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు మారుడు లేనందువలన పైన హర కుమార్తెలే తన సంస్కారాలు ఆచరించి చేసినారు

Read More

జిహెచ్ఎంసి పరిధిలో పలు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లాంగ్ స్టాండింగ్ స్టాఫ్, డిప్యూటేషన్ పైన ఉన్నటువంటి అధికారులు కాంట్రాక్ట్ స్టాప్ పైన ప్రత్యేక హౌస్ కమిటీ ఏర్పాటు

జిహెచ్ఎంసి పరిధిలో పలు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లాంగ్ స్టాండింగ్ స్టాఫ్, డిప్యూటేషన్ పైన ఉన్నటువంటి అధికారులు కాంట్రాక్ట్ స్టాప్ పైన ప్రత్యేక హౌస్ కమిటీ ఏర్పాటు చేసి వాటిలో ఉన్నటువంటి అవకతవకలను సరిచేయాలని, అవసరం ఉన్నచోట అదనపు సిబ్బందిని పెట్టాలని మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారిని కలిసిన 140 డివిజన్ మల్కాజిగిరి బిజెపి కార్పొరేటర్ ఊర్లపల్లి శ్రవణ్ కోరడం జరిగినది. అదేవిధంగా జిహెచ్ఎంసి పాలకమండలి సమావేశానికి కూడా ఎలక్షన్ కోడ్ రాకముందే నిర్వహించాలని కోరడం జరిగింది.

Read More

బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి…

  పుట్టపర్తి, న్యూస్ 9, డిసెంబర్ 17: శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు మండలంలోని ఓబులాద్రిపురంలో బాబు షూరిటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్ గ్యారెంటీ పథకాల ద్వారా చేకూరే లబ్ధిని ప్రజలకు వివరించారు. లబ్ధిదారులకు ప్రతి ఏటా ఎంత మొత్తం అందుతుంది ఐదేళ్ల గాను వారికి ఎంత లభించే కోరుతుందని అంశాన్ని క్లుప్తంగా వివరించారు. అర్హులందరికీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి బాబు షూరిటీ…

Read More

పల్లె ఆధ్వర్యంలో టీడీపీలోకి భారీగా చేరికలు… వలసలు మొదలయ్యాయి.తెలుగుదేశం జెండా ఎగడం ఖాయం…

పల్లె ఆధ్వర్యంలో టీడీపీలోకి భారీగా చేరికలు.   వలసలు మొదలయ్యాయి. తెలుగుదేశం జెండా ఎగడం ఖాయం.   కొత్తచెరువు, న్యూస్ 9, డిసెంబర్ 17:   పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కొత్తచెరువు మండల పర్యటనలో భాగంగా మండలంలోని పలు గ్రామాలకి చెందిన పలు కుటుంబాలు వైసిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వైసిపి నాయకులు నియంతృత్వం ధోరణితో వ్యవహరిస్తున్నారని చంద్రబాబు పల్లె రఘునాథ్ రెడ్డి నిబద్దత…

Read More

ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతికి సంతాపం….

  పశ్చిమగోదావరి జిల్లా, ఉండి, డిసెంబర్ 16:   అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం ప్రకటించడానికి భీమవరం వస్తున్న ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి రహదారి ప్రమాదంలో మరణించడం బాధాకరమని ఉండి మండలంలోని అంగన్వాడీలు, సిఐటియు మండల అధ్యక్షులు ధనికొండ శ్రీనివాస్ అన్నారు. శనివారం షేక్ సాబ్జి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ధనికొండ శ్రీనివాస్, అంగన్వాడి మండల అధ్యక్షులు ఎం చైతన్య మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు అకాల మరణం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నామని…

Read More

దోష రహిత ఓటర్ల జాబితా….పోలింగ్ శాతం పెంచే దిశగా చర్యలు..

*దోష రహిత ఓటర్ల జాబితా….  పోలింగ్ శాతం పెంచే దిశగా చర్యలు రాజకీయ పక్షాల సమావేశంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్.. ఏలూరు, డిసెంబర్, 16 : జిల్లాలో పారదర్శకంగా దోష రహిత ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పక్షాల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు.   శనివారం సాయంత్రం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ…

Read More

ఎన్నికల ఓటింగ్ యంత్రం పై అవగాహన కార్యక్రమం….

  పశ్చిమగోదావరి జిల్లా, ఉండి, డిసెంబర్ 16:   ఓటు వేసి అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు డెమో ఈవీఎంలు ఉపయోగపడతాయని జిల్లా పంచాయతీ అధికారి, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి జీవీకే మల్లికార్జునరావు అన్నారు. శనివారం ఉండి మండల తహసిల్దార్ కార్యాలయం లో ఎన్నికల ఓటింగ్ యంత్రంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ లకు నమూనా ఓటింగ్ యంత్రంపై కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివి ఫ్యాట్ లు పనిచేసే విధానంపై అవగాహన కల్పించారు. ఓటు…

Read More

వినోదంతో మానసిక ఉల్లాసం..రెహ్మాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ కొట్టు విశాల్..

  శ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, డిసెంబర్ 16: నేటి స్పీడ్ యుగంలో పనులు ఒత్తిడితో క్షణం తీరిక లేకుండా జీవితాన్ని గడుపుతున్న మనిషికి వినోదం మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతను ఇస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ కొట్టు విశాల్ అన్నారు. స్థానిక తణుకు రోడ్డులో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నూతనంగా ఏర్పాటు చేసిన రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరికొత్త అంశాలతో, వినూత్నమైన రీతిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు…

Read More

పోలీస్ స్టేషన్ లలో 5S అమలు ను ఎవరి పరిధిలో వారు నిత్యం అమలయ్యే టట్లు చూసుకోవాలి..కుబీర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఎ.ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ..

పత్రికా ప్రకటన తేది:16.12.2023 నిర్మల్ జిల్లా    పోలీస్ స్టేషన్ లలో 5S అమలు ను ఎవరి పరిధిలో వారు నిత్యం అమలయ్యే టట్లు చూసుకోవాలి కుబీర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఎ.ఎస్పీ కాంతిలాల్ పాటిల్ వార్షిక తనిఖీల్లో భాగంగా కుబీఫ్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి, తనిఖీ చేసిన భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్ గారు   వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజు భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్ గారు…

Read More