9యాడికి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు యాడికి బిజెపి మండల కార్యవర్గ సమావేశం తాడిపత్రి అసెంబ్లీ కో కన్వీనర పోట్టే గంగాధర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం..
న్యూస్. 9యాడికి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు యాడికి బిజెపి మండల కార్యవర్గ సమావేశం తాడిపత్రి అసెంబ్లీ కో కన్వీనర పోట్టే గంగాధర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి సింగంశెట్టి విశ్వనాథ్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి శాలువా పూలమాలు వేసి ఘనంగా సన్మానించడం జరిగింది S విశ్వనాథ్ గారు మాట్లాడుతూ 500 సంవత్సరాలు పోరాట ఫలితంగా 2024 జనవరి 22వ తారీఖున అయోధ్య రామ మందిరం…