Headlines

Latest posts

All
automobile
mobiles
headphones
tech

మండల కేంద్రంలోని హాస్పిటల్ కాలనీలో నివసిస్తున్న పొందే సిద్ధప్ప భార్య సరోజమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది. వీరి సాంప్రదాయం ప్రకారం అల్లుళ్ళు అంత్యక్రి యల కార్యక్రమం చేయాల్సి ఉండగా ఇద్దరు అల్లుళ్ళు మాత్రమే ఉండడం చేత మరొక ఇద్దరు సహాయం అవసరమయ్యే యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారిని సంప్రదించడం జరిగింది.

న్యూస్.9)మండల కేంద్రంలోని హాస్పిటల్ కాలనీలో నివసిస్తున్న పొందే సిద్ధప్ప భార్య సరోజమ్మ అనారోగ్యంతో…

యాడికి.తెలుగుదేశం సీనియర్ నాయకులు చావ్వ గోపాల్ రెడ్డి, మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు చేసి తెలుగుదేశం ప్రచారం..

న్యూస్.9)యాడికి.తెలుగుదేశం సీనియర్ నాయకులు చావ్వ గోపాల్ రెడ్డి, మండల కన్వీనర్ రుద్రమ నాయుడు…

VIDEOS

AP

వ్యాపారులకు అండగా ఉంటా.. 01
02
మండల కేంద్రంలోని హాస్పిటల్ కాలనీలో నివసిస్తున్న పొందే సిద్ధప్ప భార్య సరోజమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది. వీరి సాంప్రదాయం ప్రకారం అల్లుళ్ళు అంత్యక్రి యల కార్యక్రమం చేయాల్సి ఉండగా ఇద్దరు అల్లుళ్ళు మాత్రమే ఉండడం చేత మరొక ఇద్దరు సహాయం అవసరమయ్యే యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారిని సంప్రదించడం జరిగింది.
03
కోనసాగుతున్న అగ్ని మాపక వారోత్సవాలు..
04
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆలపాటి నరసింహమూర్తి..
05
ఏపీ నిట్ కి రెగ్యులర్ డైరెక్టర్ గా దిలీప్ నియామకం..

CINEMA

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ 01
02
యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌
03
మహేశ్ బాబు‌తో కలిసి నటించనున్న రాజమౌళి..?
04
సలార్ సినిమా టికెట్ ధర పెంపు..
05
ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

వ్యాపారులకు అండగా ఉంటా..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 18: పట్టణంలో వ్యాపారస్తులందరూ ప్రశాంత వాతావరణంలో తమ వ్యాపారాలు చేసుకునే విధంగా తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ భరోసా ఇచ్చారు. తానుండగా అసాంఘిక శక్తులు వ్యాపారుల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మాజీ ఉపాధ్యక్షులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గమిని సుబ్బారావు సీఎం జగన్ సమక్షంలో వైయస్సార్…

Read More

మండల కేంద్రంలోని హాస్పిటల్ కాలనీలో నివసిస్తున్న పొందే సిద్ధప్ప భార్య సరోజమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది. వీరి సాంప్రదాయం ప్రకారం అల్లుళ్ళు అంత్యక్రి యల కార్యక్రమం చేయాల్సి ఉండగా ఇద్దరు అల్లుళ్ళు మాత్రమే ఉండడం చేత మరొక ఇద్దరు సహాయం అవసరమయ్యే యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారిని సంప్రదించడం జరిగింది.

న్యూస్.9)మండల కేంద్రంలోని హాస్పిటల్ కాలనీలో నివసిస్తున్న పొందే సిద్ధప్ప భార్య సరోజమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది. వీరి సాంప్రదాయం ప్రకారం అల్లుళ్ళు అంత్యక్రి యల కార్యక్రమం చేయాల్సి ఉండగా ఇద్దరు అల్లుళ్ళు మాత్రమే ఉండడం చేత మరొక ఇద్దరు సహాయం అవసరమయ్యే యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారిని సంప్రదించడం జరిగింది. సమాచారం తెలుసుకున్న వెంటనే మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు పొందే సరోజమ్మ అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది. అంత్యక్రియల…

Read More

కోనసాగుతున్న అగ్ని మాపక వారోత్సవాలు..

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం న్యూస్ 9 గురువారం అగ్ని మాపక వారోత్సవాలు సందర్భంగా కరుణ ఫిల్లింగ్ స్టేషన్ మరియు ఇండస్ ఫ్యాక్టరీ నందు అగ్ని ప్రమాద సమయంలో ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అని అక్కడి సిబ్బంది కి అవగాహన కల్పించడం జరిగింది మరియు డెమో ద్వారా సిబ్బంధికి ప్రత్యక్షంగా కనులకు కట్టినట్లుగా చూపించడం జరిగింది, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు అవగాహన పై కార్యక్రమములో…

Read More

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆలపాటి నరసింహమూర్తి..

ఏలూరు జిల్లా , దెందులూరు , న్యూస్ 9tv, 18-4-24,   కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆలపాటి నరసింహమూర్తి, దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ (ఇండియా కూటమి) ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి నరసింహామూర్తి. గురువారం దెందులూరు రిటర్నింగ్ కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి కి ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్రావు. ఆలపాటి నాగ కుమారి . కైకలూరు కాంగ్రెస్…

Read More

ఏపీ నిట్ కి రెగ్యులర్ డైరెక్టర్ గా దిలీప్ నియామకం..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 18: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్) కి రెగ్యులర్ డైరెక్టర్ గా నాగపూర్ ఎన్ఐటి లోని మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సీనియర్ ఆచార్యులు డాక్టర్ దిలీప్ ఆర్. పేష్వే నియమితులయ్యారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసిందని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి గురువారం తెలిపారు. ఈయన త్వరలో డైరెక్టర్ గా బాధ్యతలు చేపడతారని…

Read More

యాడికి.తెలుగుదేశం సీనియర్ నాయకులు చావ్వ గోపాల్ రెడ్డి, మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు చేసి తెలుగుదేశం ప్రచారం..

న్యూస్.9)యాడికి.తెలుగుదేశం సీనియర్ నాయకులు చావ్వ గోపాల్ రెడ్డి, మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు చేసి తెలుగుదేశం ప్రచారం ప్రారంభం చేసిన తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ పదకాలను తెలుగుదేశం నాయకులు ప్రజలలోకి చొచ్చుకుపోయే విధంగా ప్రచారం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆంజనేయ స్వామి కాలనీ, నారాయణస్వామి కాలనీ ఓటర్లను తెలుగుదేశం,…

Read More

పసుపుదళంలోకి భారీ చేరికలు….

ఏలూరు, ద్వారకా తిరుమల మండలం వేంపాడు కొంతమంది YSRCP దుర్మార్గపు పాలనకు తగిన బుద్ధి చెప్పాలని పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఈరోజు ఎన్నికల్లో ఓటుతో చరమగీతం పాడాలని గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి మద్దిపాటి వెంకటరాజు గెలుపు కోసం పోరాడుతామని పిలుపునిచ్చారు. ద్వారకాతిరుమల మండలం వేంపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పసుపుదళంలోకి చేరారు. గ్రామంలో స్థానిక వైఎస్ఆర్ నాయకులు గ్రామంలో విచ్చలవిడిగా లంచగొండి అవినీతి అక్రమాలకు…

Read More

సివిల్స్ లో సత్తా చాటిన ఏపీ నిట్ పూర్వ విద్యార్థి నవ్య శ్రీ..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఏప్రిల్17: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్)కి చెందిన పూర్వ విద్యార్థిని గోవాడ నవ్యశ్రీ ప్రతిష్టాత్మకమైన సివిల్స్ – 2023 తుది ఫలితాల్లో సత్తాచాటింది. జాతీయ స్థాయిలో 995 ర్యాంకును సాధించి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. ఈమె చిన్నప్పటి నుంచి చదువులో ముందుండడంతోపాటు వివిధ పత్రికలలో సివిల్ సర్వీసెస్ అధికారులు చేస్తున్న మంచి పనులను చదివి స్ఫూర్తి పొందింది. తాను కూడా సివిల్స్ కి ఎంపికై సమాజానికి సేవ చేయడమే…

Read More

రైతులని విస్మరించిన ప్రభుత్వాన్ని పడగొడదాం —జి రవికుమార్ రెడ్డి…

న్యూస్.9) యాడికి సూపర్ సిక్స్ పథకాలని ప్రజలకి వివరిస్తూ రైతులని పట్టించుకోలేదని డ్రిప్పు పరికరాలు ఇవ్వలేదని, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని,క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదని, గిట్టుబాటు ధర ఇవ్వకపోగా,ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశాడని కాలువలకి నీళ్లు ఇవ్వలేదని రైతులని నట్టేట ముంచేసాడని హార్టికల్చర్ నుంచి రావాల్సిన సబ్సిడీలు దారి మళ్ళించాడని జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు రవికుమార్ రెడ్డి అన్నారు ప్రజలు ఇవన్నీ ఆలోచించి ఓటు వేయాలని ప్రతి రైతుకి 20వేల రూపాయలు మా ప్రభుత్వం…

Read More

నాగినేని ప్రోలు (రెడ్డిపాలెం) గ్రామంలో శ్రీరామనవమి వేడుకలలో ZPTC శ్రీలత గారు..

బూర్గంపాడు 17, న్యూస్ 9 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో  శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా వైభవో పేతకంగా నిర్వహించిన కార్యక్రమంలో బూర్గంపాడు మండల జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, తొలిత ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బూర్గంపాడు మండల ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటూ కోరుకున్నట్లు ఆమె…

Read More